Home » Author »madhu
తమిళనాడు రాష్ట్రంలో వైరస్ సోకి..43 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ - 19 రోగుల చికిత్సలో పాల్గొన్న వైద్య సేవా సిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
Telangana First Day : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం. 2021, మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల లాక్ డౌన్ మొదలైంది. పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 06 గంటల నుం
Daughter Killed Her Mother : విజయనగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నతల్లినే గొంతు నులిమి చంపేసింది. ముందుగా సహజమరణమని అందరూ భావించారు. కానీ..పోలీసుల దర్యాప్తులో షాకింగ్ న్యూస్ బయటపడింది. దీంతో కూతురు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మే 14వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది.
రుయా ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ హరినారాయణ పరిశీలించారు. ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయారని వెల్లడించారు.
రుయా ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది.
Mount Everest : సరిహద్దుల విషయంలో నిత్యం గొడవలు పెట్టుకోవడం డ్రాగన్ కంట్రీకి అలవాటు. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకొనేందుకు..ఆ దేశానికి పెద్దగా ఆసక్తి కనబడడం లేనిదిగా కనిపిస్తోంది. ఇప్పటికీ భారత్ తో ఉన్న సరిహద్దు విషయంలో…వివాదాలు కొనసాగుతూనే ఉన�
ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆలోపే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 2021, మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Andhrapradesh : రాష్ట్రంలో వ్యాక్సినేషన్ లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. కోవీ షీల్డ్ డోస్ పరిమాణం కాస్త ఎక్కువ మొత్తంలో వస్తోందని తెలిపింది. కోవాక్సిన్ పరిమాణం బొటాబొటీగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవీషీల్డ్ను ఎక్కువ మందికి నైపుణ్య
Cabinet Meeting : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, మే 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 02 గంటలకు కేబినెట్ సమ�
తన తల్లి చనిపోయిందని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన కొడుకులకు నిరాశే మిగిలింది. చివరకు ఆ తల్లిని తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు సొంత కొడుకులు.
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్
మీరు తెలుగు రాష్ట్రాల వాసులా ? ఢిల్లీ వెళుతున్నారా..అయితే అక్కడ క్వారంటైన్లో ఉండాల్సిందే.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. .గత 24 గంటల వ్యవధిలో 14 వేల 986 మందికి కరోనా సోకింది.
Telangana Government : భారతదేశాన్ని కరోనా భూతం పట్టి పీడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో..జూనియర్ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్ అయ్య�
కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.
పగటి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే..మాత్రం కఠిన చర్యలు తప్పవని, వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు.
కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్న క్రమంలో...మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా కలెక్టర్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు.