Home » Author »madhu
ప్రముఖ పేమెంట్స్ యాప్క..పేటీఎం..కీలక ఫీచర్ తీసుకొచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ స్లాట్స్ గురించి ట్రాక్ చేయవచ్చు.
కరోనాను జయించిన ఆనందం నిలువలేదు. బాహ్య ప్రపంచాన్ని వారు ఇక చూడలేరు. ఎందుకంటే..వారు కంటిచూపును కోల్పోయారు.
ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండాలని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..వీడియో సందేశం ఇచ్చారు.
నిజమైన యాప్స్ ఏంటో..నకిలీ యాప్స్ తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్ గుర్తించి...కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంఅందించారు.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
విధి వక్రీకరించింది. పెళ్లయిన ఇంట్లో చావుబాజాలు మ్రోగాయి. ఎంతో సందడిగా ఉన్న ఆ పెళ్లయిన ఇంట్లో..ఆర్తనాదాలు వినిపించాయి. అప్పటిదాకా ఎంతో సంతోషంగా గడిపిన కుటుంబాలు తీవ్ర విషాద ఛాయలో మునిగిపోయాయి.
పూరి గుడిసెలో నివాసం ఉంటోంది..భర్త కూలీ పని వెళుతాడు.. ఎన్నికల పోటీలో తానెందుకు నిలవకూడదు అనుకుంది. ఎన్నికల కదనరంగంలోకి దూకింది. ప్రజలు ఆమెను ఆదరించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు.
Medak District Collector : అసైన్డ్ భూముల ఆక్రమణలు ఎదుర్కొంటూ..మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన..ఈటల ఏం చేయబోతున్నారు ? ఇప్పుడు ఇదే ప్రశ్న పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి పదవి పోగా..నిన్న ఏకంగా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు సీఎం �
బీహార్ లోని బెగుసరాయ్ లో తెఘ్డా పరిధిలోని తెఘ్రా బజార్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..పెళ్లి చేసుకున్నారు. వధూవరులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పెళ్లి తంతును పూర్తి చేసుకున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడు వార్తల్లో నిలిచే..సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్నిక రిజల్ట్స్ పై సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ గా మారంది.
ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షిద్దామని అనుకున్న నటుల్లో కొందరు పరాజయం చెందగా..మరికొందరు గెలిచారు.
Telangana Covid : కరోనా పరీక్షలు, చికిత్సకు వెళ్లే వారు..ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచి రావాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు. ఏ సమస్య రాకుండా..ఉండేందుకు ఇలా చేయడం కరెక్టు అని తెలిపారు. కరోనా చికిత్సలు, పరీక్షలకు వచ్చిన వారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేయడంతో కేసులు తగ్గుతున్నాయని తెలుస్తోంది.
2021, ఏప్రిల్ 26వ తేదీన కరోనా సోకి..నుపాడ జిల్లా ఆసుపత్రిలో మహిళ అడ్మిట్ అయ్యింది. అదే ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్.
Nomula Bhagat Wins : కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఉన్న జానారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు, ఇందుకు కారణం…వయస్సు రీత్యా అని వెల్లడించారాయన. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ
తిరుపతిలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి..డాక్టర్ గురుమూర్తిని ప్రజలు గెలిపించారు.
తృణముల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ డెరిక్ ఓబ్రియాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
COVID-19 Cases : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రమాదకరంగా మారుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. గత 24 గంటల వ్య