Home » Author »madhu
నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలియచేశారు. నోముల భగత్ ను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా..తాము అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వా�
సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో మల్కన్ గిరి జిల్లా కుర్తీ విలేజ్ లో చోటు చేసుకుంది.
ECI Website : బెంగాల్ కోట మమతదా ? మోదీదా ? తమిళనాట స్టాలిన్ కల నెరువుతుందా ? కేరళ జనం లెఫ్ట్ కే..రైట్ కొడుతారా ? అసోంలో అధికారం అందుకొనేది ఎవరు ? పుదుచ్చేరి కమలానికి కలిసి వస్తుందా ? తిరుపతి, సాగర్ బై పోల్స్ లో బ్యాండ్ మోగించేది ఎవరు ? వ్యాక్సిన్ ఇచ్చిందెవర�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకాలతో ఉన్న ట్రక్కు ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన నర్సింగ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
గత 24 గంటల వ్యవధిలో 19 వేల 412 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 61 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
వైరస్ ఉధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. కరోనా కేసులు పెరుగుతున్నా..పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టడం కరెక్టు కాదని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని Batra Hospital 2021, మే 01వ తేదీ శనివారం ఉదయం ఆక్సిజన్ సరఫరా అందలేదు. ఆక్సిజన్ అందక..8 మంది మృత్యువాత పడ్డారు.
ఐపీఎల్ 2021 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ అదరగొట్టాడు. రాయల్ ఛాలెంజర్ జట్టుపై 34 రన్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది.
2021, మే 01వ తేదీ శనివారం, మే 02వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండదని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
ముందస్తు ప్రణాళిక బద్ధంగా..తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
ఏపీలో…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూ దందా ఆరోపణలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.
మెదక్ జిల్లాలో భారీ భూ దందా..పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైంది. మంత్రి ఈటల పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
మూడు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ. 10 వేలు వసూలు చేయడంపై ఓ వెల్డర్ ని కలిచివేసింది. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తన బైక్ నే అంబులెన్స్ గా మార్చేశాడు.
ఈ ఏడాది మార్చి 9న మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను కోరింది.
కాంట్రాక్టర్ మాత్రం కరోనా సోకిన కార్మికులను క్వారంటైన్ సెంటర్ కు తరలించకుండా.. బస్టాండు పబ్లిక్ టాయిలెట్ లో ఐసోలేట్ చేసిన ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది.
ఐపీఎల్ 21 లో కోల్ కతా జట్టుపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలో చేధించింది.
కూకట్ పల్లి బ్యాంకు సిబ్బందిపై కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లిన..దొంగలను పోలీసులు పట్టుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పాలంట..ఆయనే చేయిపించారంట...బాబు పేరు చెబితే..లంచ్ టైంకు వెళ్లిపోవచ్చు..టీడీపీ పార్టీ చేసింది..బాబు చేశారని చెబుతారా ? లేదా ? అని ప్రశ్నించారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని మీడియాకు తెలిపారు.