Home » Author »Mahesh
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ టైటిల్, ఫస్ట్ లుక్ బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రా�
ప్రపంచమంతా ఇళ్లల్లోనే ఉండిపోతుంది. కరోనా ధాటికి అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద మనుషులే కనిపించడం లేదు. ఇక సినిమా థియేటర్లు, పార్కులు అయితే చెప్పే పనేలేదు. రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా బహిరంగ ప్రదేశాల్లో, గుంపులుగా మనుషులు కనిపించ
రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. సోషల్ మీడియాలో జనాలు యమా యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యంగా యువత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, మీమ్స్తో సందడి చేయాలన్నా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటి వాటిలో ఎప్పటికప్పుడు అప�
రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. సోషల్ మీడియాలో జనాలు యమా యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యంగా యువత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, మీమ్స్తో సందడి చేయాలన్నా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటి వాటిలో ఎప్పటికప్పుడు అప�
ఎప్పుడూ సీరియస్గా కనిపించే క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం సిగ్గుపడ్డారు. కథానాయిక అదితిరావు హైదరి ఆయనకు రోజా పువ్వు ఇస్తుండగా సిగ్గుతో మొగ్గలేశారు మణి.. వివరాళ్లోకి వెళ్తే.. ‘చెలియా’, ‘నవాబ్’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వ�
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం నేడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీని స్థాపించి 20ఏళ్లు అవగా, లాక్ డౌన్ కారణంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, జిల్లా కార్యాలయాల్లో టీఆర్ఎస్ శ్రేణులు హంగు, ఆర్భాటాలు లేకుండా జాతీయ పతాకాలన�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా ఓ ఆట ఆడుతోంది. వైరస్ కేసులు తక్కువగా నమోదవుతుండడం..మరలా కేసులు అధికం అవుతుండడంతో ప్రజల సంతోషం ఎక్కువ సేపు నిలబడడం లేదు. 2020, ఏప్రిల్ 25వ తేదీ శనివారం 7 కేసులు నమోదవుతుండడంతో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని అందరూ భావి�
కరోనా పీడ ఎప్పుడు విరగడవుతుంది ? ఈ లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? ఎత్తివేస్తే ఎప్పుడు తీసేస్తారు ? రోడ్లపై ముందటి రోజుల్లగా తిరగుతామా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజుల్లో సమాధానం రానుంది. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ మే 03 వరకు కొ
సార్..నాకు వెంటనే బిర్యాని పంపించండి..నాకు చికెన్ కావాలి..మటన్ లేదా చేపలు పంపించండి..నిద్రమాత్రలు తెప్పించండి..ఐస్ క్రీమ్..ఇలా ఏదో తోచితే..అది ఆర్డర్స్ ఇస్తున్నారు. వీటిని తెచ్చి ఇవ్వడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా వేళ..ఇలాంటి క
కరోనా వెళ్లిపో ఇక..చాలు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అనుకున్నట్లుగానే వైరస్ తగ్గుముఖం పడుతోందని అనుకోవచ్చు. ఎందుకంటే..కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతుండడమే. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వైరస్ వ్యాప్తి చెందకుండా..పోరాడుతున్న వారి కృష�
కుటుంబంలో గొడవల కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న యువతిని పోలీసులు కాపాడారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన యువతి ఇంట్లో గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లో నుంచి బయలు దేరిన యువతి గోదావరి బ్రిడ్జి వైపు నడుచుకుంట�
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ యాజమాన్యం లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తోంది. సమాచారం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 25, 2020) పబ్ పై దాడులు చేశారు. 15 లక్షల విలువైన �
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
మీరు మటన్ ప్రియులా. మటన్ బాగా తింటారా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని లాగించేస్తున్నారా. అయితే జర జాగ్రత్త. ఓసారి మటన్ కొనేముందు చెక్ చేసుకోండి. మీరు తింటున్నది మటనో కాదో తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు తింటున్నది మటన�
కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని షాపులు బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా మూతబడ్డాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆదాయా�
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ �
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైద�
ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొందరికి దాని విలువ తెలియడం లేదు. అకారణంగా ప్రాణం తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, తగాదాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలిస్తే నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. వా�
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలను సైతం కలవర పెడుతోంది. తెలంగాణలో కరోనా మహమమ్మారితో కొన్ని జిల్లాలు సతమతం అవుతున్నాయి. కానీ సగానికిపైగా జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉంది. మ�