Home » Author »Mahesh
హైదరాబాద్ మెహిదీపట్నం అంబ థియేటర్ హౌస్ఫుల్ అయింది. వెహికల్ పార్కింగ్ ఫుల్, టికెట్ కౌంటర్లో జనాలు ఫుల్.. పెద్ద హీరో సినిమా రిలీజ్ రోజు ఎలాంటి హంగామా కనిపిస్తుందో అలాంటి సందడే కనిపిస్తోందిప్పుడక్కడ. కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా దేశమంతా ల�
ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్ని కరోనా వ్యాధి భయంతో తమ తమ ప్రజలను ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితం చేస్తూ లాక్డౌన్ ప్రకటించగా, మన దేశంలో కూడా రాబోయే మే నెల 3వ తేదీ వరకు కూడా లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు భారత ప్రధాని మోడీ ప్రకటించారు. ఇక ఈ మహమ్మారి పట్ల
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2020న లాక్డౌన్ మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు మోడీ మాస్క్తో ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రసంగం తరవాత తన �
ఇండోనేషియా Kepuh గ్రామంలోని ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. అక్కడ రాత్రిపూట దెయ్యాలు తిరుగుతున్నాయి. ఆ దయ్యాల పేరే కరోనా దెయ్యాలు. అసలు విషయం ఏంటంటే, ఈ గ్రామంలో ప్రజలను బయటికి రాకుండా భయపెట్టాలని ఆలోచనతో దెయ్యాల రూపంలో కొంతమందిని నియ
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్, సినిమాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను వీడియో రూపంలో ప్రేక్షకులత�
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్న యాప్ టిక్ టాక్. ఈ యాప్ లో వచ్చే ఛాలెంజ్ లను చిన్నపిల్లడి నుంచి ముసలివాళ్ళ వరకు స్వీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. రీసెంట్ గా అహీ ఛాలెంజ, ఎమోజీ ఛాలెంజ్ ట్రేండింగ్ లో ఉన్నాయి. ఇక వీటితోపాటు ఈ య�
లేడీ సూపర్ స్టార్ నయనతార.. పదిహేనేళ్ల కెరీర్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో, హీరోలకు ధీటుగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. గ్లామర్, ట్రెడిషన్.. ఏ లుక్కులో కనిపించినా, కమర్షియల్, మెసేజ్ �
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యావసరాలకు మినహా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఇంటికి పరిమితమయ్యారు. కానీ, కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ముందుగా పోలీసులు బుజ్జగించి చెప్పిన�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర వస్తు సేవలన్నీ నిలిచిపోయాయి. కరోనావైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలంతా సాధ్యమైనంతవరకు భౌతిక దూరాన్ని
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా నగరవాసులు వారిపై పూల వర్షాన్ని కురిపించారు. ప్రస్తుత
‘సమాజసేవలో మెగాస్టార్ తల్లి’ అనే న్యూస్ పేపర్ కథనంపై మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. ఆ కథనంలో ఉన్నది తన తల్లి కాదని, కానీ ఈ ఆపత్కాల సమయంలో ఆమె చేస్తున్న పనికి ఎంతో ముగ్ధుడినయ్యానని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. కరోనాపై పోరుల
మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి సాయం చేసి మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్ష్యులు రవణం స్వామినాయుడు ఆ వివరాలు తెలియచేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. ‘చిరు సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి గారి ఆపరేషన్ విజయవ�
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప �
కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని కాలుష్య స్థాయి మాత్రం జీరోకు పడిపోయింది. వందల సంవత్సరాల తర్వాత స్వచ్ఛమైన గాలి వాతావరణంలో నిండుకుంది. ఫలితంగా ఆకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో టెలిస్కోప్ లేదా బైనాక్యూలర్స్తో ఓ అరుదైన చూడొచ్చు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. అంతేకాదు సోషల్ డిస్టేన్స్ మస్ట్. కానీ కొన్ని చోట్ల జనాలు లాక్ డౌన్ ని కేర్ చెయ్యడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్నార�
రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. సోషల్ మీడియాలో జనాలు యమా యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యంగా యువత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, మీమ్స్తో సందడి చేయాలన్నా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటి వాటిలో ఎప్పటికప్పుడు అప�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా, ఫిట్నెస్పై కోసం యోగ, జిమ్చేస్తూ ఫిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. 209 దేశాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 14 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. 80వేల మందిని కరోనా బలితీసుకుంది. రోజురోజుకి �
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని యంగ్ హీరో అఖిల్తోపాటు పవర్స్టార్ పవన్కల్యాణ్ తనయుడు అకీరా కూడా ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా చిరు వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి తెరంగ�