Home » Author »Mahesh
కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది. ప్రత్యేకించి లాక్ డౌన్ సమయంలో గ్రేటర్ పరిధిలో ఉండే చాలామం�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో క�
లాక్ డౌన్ కారణంగా ఉపాధి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు రూ. 1,500 నగదు సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు సాయం కూడా చేసింది. కొన్ని లక్షల మంది ఖాతాల్లోకి ఇప్పటికే ఆ డబ్బు చేరిపోయింది. అయినప్పటికీ, ఇంకా చాలామందికి �
కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యా భర్తల మధ్య చిరాకులు ఎక్కువయ్యాయి. మహిళలపై గృహ హింస కేసులు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని రం�
మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిది అంటారు. ఉదయం పూట కాసేపు నడవడం ద్వారా రక్త సరఫరా బాగుంటుందని, దేహంలోని అన్ని అవయవాలు చక్కగా పని చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామందికి మార్నింగ్ వాక్ అలవాటు ఉంది. కొందరేమో సాయంత్రం పూట వాకి
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఇ
దేశంలో కరోనా విస్తరిస్తుంటే..లిక్కర్ షాపులు తెరవాలని సీఎంకు లేఖ రాశారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నా..ఈ విధంగా లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ లేక ఏపీ సీఎంలకు లేఖ రాశారా ? అని అనుకుంటున్నారా ? కానే కాదు. దేశంలోనే ఎక్కువగా కరోనా వైరస్ �
తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 13, జోగులాంబ గద్వాల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. దీంతో �
కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..ప్రయాణం చేయవద్దని అటు ప్రభుత్వం..ఇటు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయిన అక్రమమార్గంలో ప్రయాణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తాండవం చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని..వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని..బతికుంటే బలిసాకు తినొచ్చు..ఎక్కడి వారెక్కడే ఉండాలని..వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవ�
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేయికి చేరువైంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న నమోదైన 15 కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 943కి చేరింది. నిన్న నమోదై�
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్ ఫార్ములా అమలు చె�
దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికరంగం కుదేలవుతోంది. ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండిపో
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్క�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించి 30 రోజులు పూర్తయ్యాయి. ఈ రోజుల్లో ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని..కరోనా వైర
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు పెంచాలని, 14 రోజులు గడువు పెంచాలని భావించింది. గడువు ముగిసిన తర్వాత..నెగటివ్ రావడం..అనంతరం కొద్ది రోజు
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ �
ఇప్పుడు దేశవ్యాప్తంగానూ… ప్రపంచవ్యాప్తంగానూ.. ఎక్కడ చూసినా కరోనా కన్నీటి కథలే.. చాలామందికి చివరిచూపు కూడా దక్కని పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో ఓ డాక్టర్ పరిస్థితి విన్నాం.. చూశాం.. అయినవాళ్లు దగ్గరకు రాలేని పరిస్థితి. అటువంటి పరి
హైదరాబాద్లో ఉంటున్నారా..చేతిలో బండి ఉంది కాదా అని రోడ్డు పైకి రయ్ రయ్ మంటూ దూసుకువస్తున్నారా..ఏదో కారణం చెప్పి పోలీసుల నుంచి తప్పించుకోవొచ్చులే అనుకుంటున్నారా..అయితే ఇక నుంచి పోలీసుల ముందు మీ పప్పులేం ఉడకవ్. హైదరాబాద్లో లాక్డౌన్ను క�
కరోనా కష్ట కాలంలో తెలంగాణ ప్రజలకు యాసంగి పంట దిగుబడి అదిరిపోయే గుడ్న్యూస్ని అందించింది. గత రికార్డులన్నీ చెరిపేస్తూ రికార్డు స్థాయిలో పంట చేతికొస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సుమారు 40 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. దీం�