Home » Author »Mahesh
కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం పెట్టి చెబుతున్నా..అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు..ప్రాణాలకు
తెలంగాణలో కరోనా వ్యాపిస్తోంది..బయటకు వెళ్లవద్దు..లాక్ డౌన్ నిబంధనలు పాటించండి..ఇంట్లోనే ఉండండి..ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని అటు ప్రభుత్వం..ఇటు అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు..డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది నగర ప్రజలు. వీరి వల్ల
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా ? ఆంక్షలను సడలింపు చేయాలా ? అనే దానిపై ఓ కీలక న
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గుతూ అనిపిస్తూనే..మరలా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం మరో 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 31 కేసులు ఉన్నాయి. గాజులరామారాంలో ఒకే కుట�
కరోనా లాక్ డౌన్ సమయంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి బ్యాంకు ఎకౌంట్ లేక పోయినా, బ్యాంకు ఎకౌంట్ తో ఆధార్ �
పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. లాక్డౌన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుక�
రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్ నుంచి, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని…దీని ప్రభావంతో వర్షాలు కురవచ్చని పేర్కొంది. అలాగే శనివారం, ఆదివారాల�
సహాయం చేయాల్సి ఉంటే..ఎలా చేస్తారు ? ఆ ఏముంది..ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో..వారి వద్దకు వెళ్లి తమకు తోచిన విధంగా సహాయం చేసి వస్తాం..అంతే కదా..అంటారు కదా..కానీ కొంతమంది తమ రూటే సపరేటు అంటుంటారు. దీనిని క్యాష్ చేసుకోవాలని..పబ్లిసిటీ సంపాదించుకోవాలని ప
నిబంధనలు పాటించని జూనియర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝుళిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని 68 జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దు చేసింది. ఇందులో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు ఉన్నాయి. కాలేజీల గుర్తిం
కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై పడింది. ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తోన్న ఆర్టీసీ… కరోనా కాటుతో కుదేలైంది. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కేతున్న టీఎస్ ఆర్టీసీ…. లాక్డౌన్తో మరింత
తబ్లిగే జమాతే వ్యవహారంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ రోహింగ్యా క్యాంప్ నుంచి పలువురు రోహింగ్యాలు జమాత్కు హాజరైనట్టు కేంద్రం హోంశాఖ గుర్తించింది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్ కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిఘా వర్గ
తెలంగాణలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు �
తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ మంత్రిగా పేరొందిన కేటీఆర్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఐదు నెలల చిన్నారి తాగేందుకు పాలు లేవని..చేసిన ట్వీట్ కు వెంటన రెస్పాండ్ అయ్యారు. పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించడ�
రామగుండంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా మిస్సింగ్ అయిన సింగరేణి కార్మికుడు సంజీవ్ విగతజీవుడుగా కనిపించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షేమంగా ఇంటికి వస్తున్నాడని అనుకున్న వారి కోరిక నెరవేరలేద�
తెలంగాణాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం మరో 66 కేసులు నమోదు కావడం వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది.
చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. కాగా, కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంల�
హైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలోని మెడికల్ కాలేజీలో కరోనా టెన్షన్ నెలకొంది. మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించే డేటా ఎంట్రీ ఆపరేటర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా మెడికల్ కాలేజీ సిబ్బందిలో కలవరం మొదలైంది. కరోనా వైరస్ సోకిన వ�
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు తరలించారు. కాగా ఏప్రిల్ 14న ఆమె మృతిచెందింది. అప్పటికే ఆమే శాంపిల్స్ ను టెస్టింగ్కు పంప�
పాపులర్ ఇండో-అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘N.R.I.’ ఏప్రిల్ 25న అఫీషియల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. విడుదల చేసిన కొద్దిసేపటికే పలు మ్యూజికల్ యాప్స్తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. Sirah, Rob Knox ల�