Home » Author »Mahesh
ఇప్పటికే గోదావరి వరదలతో ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు వారికి మరో షాకింగ్ న్యూస్ వినిపించింది ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ). గోదావరికి మళ్లీ వరదలు రానున్నాయని హెచ్చరించింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసిం�
విషం చిమ్ముతున్న చైనాకి ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది. ఒకేసారి 2లక్షల అకౌంట్లు సప్పెండ్ చేసింది. హాంకాంగ్ ఉద్యమకారులపై ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ చైనా ట్వీట్స్ చేసింది. దీంతో ట్విట్టర్ యాజమాన్యం చైనాపై కొరడా ఝళిపించింది. హాంకాంగ్ లో నేరస్త�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. టెర్రరిస్టులు చొరబడ్డారు అనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ అనౌన్స్ చేశారు. ఆఫ్గనిస్థాన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్
రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం ఊహించని మలుపు తిరిగింది. యాక్సిడెంట్ కి గురైన కారు హీరో తరుణ్ ది కాదు యువ హీరో రాజ్ తరుణ్ ది అని తేలింది. అల్కాపురి టౌన్ షిప్ దగ్గర రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కు గురైంది. య�
మిస్టరీ వీడింది. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతికి కారణం తెలిసింది. ఆవుల మృతిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. ఖాళీ కడుపుతో ఉన్న ఆవులు ఒక్కసారిగా పచ్చి, ఎండు గడ్డి తిన్నాయని.. ఆహారం విషతుల్యంగా మారిందని నివ�
కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కొత్త విధానం ప్రవేశపెట్టిన�
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరగబోతున్నాయి. గురువారం(ఆగస్టు-22,2019)చిరంజీవి 64వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ(ఆగస్టు-21,2019) సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదికలో చిరు బర్త్ డే వేడుకలను మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వ�
నిత్యా మీనన్ శరీరాకృతిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయ్. రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా నటించి విడుదలైన మిషన్ మంగళ్ సినిమాలో నిత్యా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నిత్యా చాలా లావుగా ఉండటంతో సోషల్ మీడియాలో విపరీత�
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో హైటెన్షన్. దేవస్థానం షాపుల కేటాయింపుల వ్యవహారం వివాదంగా మారింది. వేల కొద్దీ షాపులను కేటాయించటంలో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ.. ఆ పార్టీ అనుసంబంధ సంఘాలైన హిందూ ధార్మిక సంస్థలు చలో శ్రీశ�
నార్సింగి రోడ్డు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. యాక్సిడెంట్ తర్వాత అదృశ్యమైన రాజ్ తరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ప్రమాదం తర్వాత కారు వదిలి పారిపోవడానికి కారణం ఏంటో చెప్పాడు.
మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్కసారి కన్నుగీటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శ్రీదేవి బంగ్లా’ అంటూ మరో సినిమాతో మన ముందుకు రానుంది.అయితే ఈ సినిమా ట్రైలర్లో హీరోయిన్ బాత్ టబ్ లో పడ�
ఫేస్బుక్లో న్యూస్ ఈ అంశంపై కొద్ది రోజుల ముందే సీఈవో మార్క్ జూకర్ బర్గ్ బయటపెట్టగా ఇప్పుడు మరో కొత్తరూపం దాల్చింది. ఫేస్బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీ�
చెన్నై : తమిళ బిగ్బాస్ హౌస్ లో పోటీ చేస్తున్న హాస్య నటి మధుమిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరు కల్ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్బాస్ సీజన్ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్బాస్ హౌస్లో ఉ
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఇటీవల మూసేసిన “అన్న క్యాంటీన్లు” వైఎస్ఆర్ పేరుతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. జులై 31న �
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణామాఫీ పథకంలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. రుణమాఫీ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి బ్యాంకర్లు రైతులను ఇబ్బం�
గ్రీన్ చాలెంజ్ ఉద్యమ స్ఫూర్తితో దూసుకుపోతుంది. 2018లో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటేవరకు చేరుకుంది. హరా హైతో భరా హై (పచ్చగా ఉంటే నిండుగా ఉంటుంది) నినాదంతో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ చాలెంజ్లో ప్
ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటరు కార్డులు ఉన్నాయి. దీనికి తోడు నకిలీ అప్లికేషన్లు, బోగస్ ఓట్లు. ఓటర్ జాబితాలో చాలా తప్పులు ఉంటున్నాయి. దీనికి సంబంధించి ఈసీకి చాలా ఫిర్యాదులు అందాయి. దీనిపై ఫోకస్ పెట్టిన ఈసీ.. ప్రక్షాళనకు నడుం బిగించింది. ఒక వ్యక�