Home » Author »Mahesh
అథ్లెటికీ మిటింక్ లో మరో భారత అథ్లెట్ హిమదాస్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. మహిళల 300 మీటర్ల పరుగులో హిమదాస్ పసిడి పతకం అందుకుంది. గత 45 రోజుల్లో ఆమెకి ఇది ఆరో పసిడి కావడం విశేషం. అలాగే చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న అథ్లెటికీ మిటింక్ రైటర్లో
ఓ యువకుడు నానో కారును హెలికాప్టర్ గా మార్చేశాడు. బీహార్లోని సిమరీ గ్రామానికి చెందిన ఓ యువకుడు.. సొంతంగా హెలికాప్టర్ తయారు చేయాలనేది కలలుకన్నాడు. కానీ అంతటి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నానో కారును హెలికాప్టర్గా మార్చేశాడు. ఏడు నెలలపాటు శ్రమి�
జపాన్ క్యోటోలోని 400 ఏళ్ల ప్రాచీన కొడాయ్జీ ఆలయానికి పూజారిగా ఓ రోబోను నియమించారు. ఈ రోబోకు బుద్ధిజానికి సంబంధించిన సమగ్ర సమాచారమూ తెలుసు. అన్ని రకాల పూజలూ తెలుసు. భక్తులు రాగానే గౌరవ వందనం చేస్తూ… ఆలయానికి ఆహ్వానిస్తుంది. తర్వాత వారి ముందు �
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నుంచి పునఃప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను సీఈసీ బుధవార�
అందరం మరికొద్ది రోజుల్లో కొత్త ఆశలతో 2019 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) సభ్యులందరూ సమావేశమై, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతుల చేతుల మీదగా, మా-2019 డైరీని ఆవిష్కరింప చేసారు.
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై సర్వేలు షురూ అయిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ సమయం కూడా ఇంకా రానేలేదు. అప్పుడే సర్వేలు వారి విశ్లేషణలను వెల్లడించేస్తున్నాయి. ఏపీ పార్టీలలో ఎన్నికల వేడి తెలంగాణ ఎన్నికల నుండి మరింతగా వేడెక్కింది. ఎవరిక�
కనిపిస్తే కనికరం లేకుండా కాల్చి పారేయండీ.. ఏం ఆలోచించొద్దు.. అలా కాల్చిపారేస్తేనే మిగతా వాళ్లకు భయం, భక్తి ఉంటాయి.. ఈ మాటలు సినిమాలోని డైలాగ్స్ కాదు కర్ణాటక సీఎం కుమారస్వామి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు. ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడ�
లోక్ సభలో ఎన్నికల్లో సీట్ల సర్ధుబాట్ల కోసం బీజేపీ స్థానిక పార్టీలతో మంతనాలను షురూ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎన్డీయే కూటమికి మధ్య సీట్ల సర్ధుబాటు ఖారారైంది. ఎన్డీయేతో తమకు ఆమోదకరమైన విధానంతో సీట్ల సంఖ్య ఉంటేనే ఎన్డీయేతో కలిస
పెళ్లి వెబ్ సైట్ ఓపెన్ చేయటం..పెద్ద మీడియా సంస్థను అధినేతనంటు కబుర్లు..పెండ్లి చేసుకుంటానంటు తియ్యని కబుర్లు..జీవితంలో దగా పడినవారికి కొత్త జీవితాన్నిస్తానంటు ఆదర్శాల ముచ్చట్లు చెప్పి యువతులను మోసం చేస్తున్న ఓ మోసగాడిని పోలీసులు ఎట్టకేలక�
కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలైన జవహర్ నవోదయ విద్యాలయాలలో గత ఐదు సంవత్సరాల్లో క్యాంపస్ లో 49 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2013 నుంచి 2017 వరకూ 49మంది విద్యార్థినీ విద్యార్ధులు ఆత్మహత్�
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం అత్యంత కనిష్టంగా 3.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. గత12 ఏళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవటం ఇదే మొదటి సారి. దీనికితోడు పొగమంచు కూడా కమ్ముకోవటంతో వాహానదారులు రాకపోకలకు పలు ఇబ్బందులు పడ్డారు. 2007