Home » Author »Mahesh
బీజేపీకి ధర్మాసనాలు వరుస షాకులిస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ రథయాత్ర అనుమతి కేసులో మరోసారి చుక్కెదురయ్యింది. పశ్చిమబెంగాల్ లో బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. డబ్బు కోసమే అసదుద్దీన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటారనీ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన
అగ్రరాజ్యంలో ఆర్థిక సమస్యలు’ చుట్టుముట్టాయి. అక్కడ పరిపాలన స్తంభించిపోయింది. ట్రంప్ సర్కార్ ప్రవేశ పెట్టిన ఓ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీని ఫలితంగా అమెరికాలో కల్లోల వాతావరణం కనిపిస్తోంది. క్రిస్మస్ �
కొన్ని వింత వింత సంఘటనలు నవ్వు తెప్పిస్తే..మరికొన్ని కోపం తెప్పిస్తాయి. మరికొన్ని చిత్ర విచిత్రమైన భావనలను కల్పిస్తాయి. ఇదిగో ఈ సందర్భానికి మాత్రం నవ్వాలో..నవ్వు ఆపుకోవాలో తెలియటంలేదు. దీనికి ప్రముఖ సెర్చింగ్ ఇంజిన్ గూగుల్ వేదిగా జరుగుతోం�
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పొరపాటున తన ట్వీట్లో రాంగ్ ఫోటో జతచేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.త్తరప్రదేశ్ బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ తన ట్వీట్లో వాడకుండా వది�
తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూధనాచారి కంటతడి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా..రాష్ట్రానికి తొలి స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ టీఆర�
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన పూర్తయి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్ బస పూర్తయి ఢిల్లీ వెళ్లిపోయిన క్రమంలో రేపటి నుండి అంటే డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకూ స�
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఎస్టీ, ఎస్సీ, బీసీ కోటాను జిల్లాల వారీగా ఖరారు చేసింది. ఎస్టీలకు 1,865 పంచాయతీలు, ఎస్సీలకు 2,113 పంచాయతీలు, బీసీలకు 2,345 పంచాతీయలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం పంచ�
మెట్రో రైలు నిర్మాణం కోసం డీపీఆర్ పంపలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి. 2015 జూన్ 29న కేంద్రానికి డీపీఆర్ పంపామని గుర్తు చేశారాయన. కేంద్రం ఆమోదించాకే అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చె�
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్తో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా.. పెట్టా.. రీసెంట్గా రిలీజ్ చేసిన ఆడియోక
ప్రతి సీజన్లోనూ రకరకాల వ్యాధులు ప్రజల ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం,
ఎప్పుడూ రాజకీయంగా బిజీ బిజీగా గడుపుతూ… రాజకీయాల్లో బిజీగా టైం స్పెండ్ చేసే టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క దంపతుల తో వాలెంటైన్స్ సందర్భంగా పొలిటికల్ లైఫ్ ను పక్కనబెట్టి పర్సనల్ లైఫ్ లోని మధు జ్ఞాపకాలను ’10టివి’తో
సమాజంలో కొన్ని పనులలో మహిళలనే చూస్తుంటాం. అలాగే మరి కొన్ని పనులు పురుషులే నిర్వర్తిస్తుంటారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తుంటాయి. ఒకవైపు మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్నప్పటికీ మరి కొన్ని రంగాలలో వారి ప్రవేశం అరుదుగానే ఉంటోంది. అలా మహిళ�
రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ముంబైలోనే కూర్చొంటారని ఆలిండియా కిసాన్ సభ స్పష్టం చేసింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు
బైల్ ఫోన్తో పాల కల్తీని కనిపెట్టొచ్చా..? కచ్చితంగా కనిపెట్టొచ్చని హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు చెబుతున్నారు. ఫోన్ ఆధారిత సెన్సర్ల ద్వారా.. పాలల్లో కల్తీని సులువుగా కనుక్కోవచ్చని వీరంటున్నారు. అనడమే కాదు.. తమ ప్రొఫెసర్ల సహకారంతో.. ఈ దిశగా.. ఓ మ
అనంత శ్రీరామ్.. ప్రముఖ సినీ గీత రచయిత. ఎన్నో చిత్రాలకు ఆయన గీతాలు అందించారు. తాజాగా అనంత శ్రీరామ్.. ఇతరులతో 'సలాం ఇండియా' అనే బ్యాండ్ ఏర్పాటైంది.
మనిషి జీవిత కాలం ఎంత ? గరిష్టంగా వందేళ్లు.. ఇంకా అంటే మరో నాలుగేళ్లు అటు ఇటుగా ఉండొచ్చు. అదే తాబేలు అయితే రెండొందల ఏళ్ల వరకు బతుకుతుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు బతికే జీవరాశి ఏదైనా ఉందా.? ఇటీవలే 400 ఏళ్లు బతికే జీవిని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
సిక్సర్ల వీరుడు, టీమిండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్కు ఐపీఎల్-2019 వేలంలో చుక్కెదురైంది. యూవి ఆశలు ఆశలు నిరాశ అయ్యాయి. యువరాజ్ సింగ్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. జైపూర్ లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచ�
డాషింగ్ బ్యాట్స్ మెన్ గా భారత్ కు ఎన్నోవిజయాలు అందించిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ 12 వేలంలో ఆఖరి నిమిషం వరకు అమ్ముడు పోకుండా ఉన్నాడు. జైపూర్ లో జరిగిన ఐపీఎల్ వేలంలో తొలి రౌండ్ లోఫ్రాంచైజీలు ఎవరూ యూవీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ర�