Home » Author »Mahesh
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్కు మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి సైదా బేగం శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 95 సంవత్సరాలు. టోంక్లోని నవాబ్ ఫ్యామిలీకి చెందిన సైదా బేగం చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జైపూర్లోని బెనివాల్
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు తికమక
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్�
టాలీవుడ్ యువ నటుడు తాజా ఇంటర్వూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. పైకి బ్యాడ్ బాయ్లా కనిపిస్తాను కానీ.. నేను అలాంటి వాడిని కాదు. అప్పుడెప్పుడో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా నా పై అలాంటి పేరు పడింది. కానీ బిగ్ బాస్(ఫస్ట�
అసలే తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణ భయంతో బతుకుతున్నారు. ఇది చాలదన్నట్టు మరో కలకలం రేగింది. ఉన్నట్టుండి 50 కాకులు, మూడు కుక్కలు మృత్యువాత పడ్డాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ప�
దేశంలో కరోనా విస్తరిస్తుంటే..లిక్కర్ షాపులు తెరవాలని సీఎంకు లేఖ రాశారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నా..ఈ విధంగా లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.
గవర్నమెంట్ ఉద్యోగం అనే సరికి ప్రతి ఒక్కరికి అదొక భరోసా. అదృష్టం కొద్ది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఆలోచనలు మారిపోతాయి. గవర్నమెంట్ జాబ్ రాక ముందు ఒక యువతిని ప్రేమించి.. ఆమెతో హద్దులు దాటి ప్రవర్తించి.. గవర్నమెంట్ జాబ్ వచ్చాక మొహం చాట�
కరోనా రాకాసి వల్ల లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఫీజులు కట్టాలంటూ కొన్ని యాజమాన్యాలు తల్లిదండ్రులపై వత్తిడి
పాకిస్తాన్ టీవీ జర్నలిస్టు చైనా వాళ్లు చేస్తున్న పరీక్షలపై విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. కొవిడ్-19 తగ్గించేందుకు కనిపెట్టిన వ్యాక్సిన్ను పాకిస్తాన్ పేషెంట్లపై ప్రయోగించనుందట.
ఇటీవల చేసిన స్టడీ ఆధారంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీనే ఫేస్బుక్లో టాప్ లీడర్గా నిలిచారు. పీఎం మోడీ పర్సనల్ పేజి మీద 45 మిలియన్ లైకులు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ఇందులో సగం వెనుకబడి ఉన్నారు. కేవలం 27 మిలియన్ లైకులతో సెకండ్ పొజిషన్ లో ఉన్�
దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిఆర్ చోప్రా ‘మహాభారత్’ లాక్డౌన్ నేపథ్యంలో చాలా కాలం తర్వాత టీవీలో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులోని నటులందరూ ఎంతో అంకితభావంతో పని చేశారు. అందుకు తగ్గట్టు మంచి పేరు వచ్చింది వారికి. ఈ స�
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు వర్కౌట్స్, కుకింగ్, క్లీనింగ్ వంటి రోజు వారీ పనులకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ టీవీ నటి మల్హార్ రాథోడ్ గతంలో తనకు ఎదు�
WhatsApp’s మీరు ఉపయోగిస్తుంటారా ? ఎక్కువ మందికి గ్రూప్ కాల్స్ చేయాలని అనుకుంటున్నారా ? అయితే..ఇలాంటి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం నలుగురికి మాత్రమే వీడియో కాల్ చేసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడా సంఖ్యను 8కి పెంచింది. అంటే ఒక�
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక్క రోజులో టీచర్లు అయిపోయారు. లైవ్లో 50వేల మందికి క్లాస్ చెబుుతననారు. భారత లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ ఫాం అయిన Unacademyతో ముందుకొచ్చారు. అన్అకాడమీ సెకండ్ ఎడిషన్ ను ఇటీవలే లెజెండ్స్ ఆన్ అన్అకాడమీ పేరుతో ఓపెన్ చేశారు. గ�
అమెరికాలో గురువారం కరోనా మరణాల సంఖ్య 30వేల మార్క్ దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపిన వివరాల ప్రకారం…అమెరికాలో ఇప్పటివరకు 30,990కరోనా మరణాలు సంభవించాయి. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ అమెరికాలో నమోదైనన్ని కరోనా మరణాలు నమోదవలేదు. �
లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతుండగా నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల పైకి అనవసరంగా వస్తున్న వారిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చెప్పి�
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేటగాడి వలలో చిక్కిన లేడి పిల్లలా ఆడవాళ్లు మగవాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. 1980 దశకం సినిమాల్లో విలన్ చేసినట్లు…. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఒక కాలేజీ యువతిపై అత్యా
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన సినీ నటులు అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. చేయాలనుకుని చేయలేనివి, ఇష్టమైనవి చాలా పనులు చేస్తున్నారు. పనిమనుషులు రాకపోవడంతో తమ పని తామే చేసుకుంటున్నా�