Home » Author »Mahesh
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు కేసులు నమోదైనప్పటికీ రోగులు కోలుకొని డిశ్చార్జ్
కరోనా లాక్ డౌన్ చాలామంది ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు గృహ హింస కేసులు పెరిగాయని కొన్ని లెక్కలు చెపుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే వివాహేతర సంబంధాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఇలాంటి వివ�
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. పక్కింటి ఆంటీతో ఎఫైర్ అతడి ప్రాణం తీసింది. తన భార్యతో అక్రమ సంబంధం పె�
లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఆన్ లైన్ లో మద్యం సరఫరా చేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి ద�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఆ దేశం ఈ దేశం అని కాదు సుమారు 200కు పైగా దేశాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పటికీ ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేదు. దీంతో లాక్ డ
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 20, 2020) మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11 కరోనా కేసులు ఉన్నప్పటికీ తర్వాత వ్యాప్తి చెందకుండ
లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. సోమవారం (ఏప్రిల్ 20, 2020) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు లక్షల వాహనదారులపై చేశామని చెప్పారు. సీజ్ చే�
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం లాక్ డౌన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామ�
తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపింది. ఆన
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయం లేకుండా పోయింది. కొందరు పేదలు తినడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఆర్థికంగ�
లాక్ డౌన్ సమయాన్ని విద్యార్థులంతా ప్రిపరేషన్ సెలవులనుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రవేశ
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారి చెల్లింపులపై వివరణ ఇచ్చారు. ఆ జిల్లాల్లో
కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కేంద్రం విధించిన లాక్ డౌన్ కొనసాగించాలని సీఎం కేసీఆర్ కోర�
హైదరాబాద్ నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లో పనిచేస్తున్న యువకుడికి COVID-19 పాజిటివ్గా తేలింది. మార్కాజ్కు వెళ్ళిన అతని తండ్రికి పాజిటివ్ అని తేలగా.. లేటెస్ట్గా డెలివరీ బాయ్ నమూనాలను ఏప్రిల్ మొదటి వారంలో సేకరించారు. యువకుడి తం�
దేశాన్ని అతలాకుతలం చేసిన తబ్లీగీ జమాత్ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనల్లో రోహింగ్యాలు కూడా హాజరైయ్యారంటూ కేంద్ర హోంశాఖ గుర్తించడం ఆందోళన కల్గిస్తోంది. మరి నిజంగానే రోహింగ్యాలు ఆ యాత్రకు వెళ్లారా..? ఒకవ
కరోనాపై కరీంనగర్ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంత�
కరోనాపై కరీంనగర్ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంత�
తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దీంతో మొత్త
వీకండ్ రాగానే..ముందుగా గుర్తుకొచ్చేది..చికెన్, మటన్. ఇతర మాంస పదార్థాలు. తెచ్చుకోవడానికి ఉదయమే బయటకు వెళుతుంటారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్నా..చాలా మంది..దుకాణాలకు ఎగబడుతున్నారు. చాలా చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. ఎవరికి కరోనా ఉందో..ఎంత
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వైరస్ వ్యాపించకుండా అమలవుతున్న నిబంధనలు కంటిన్యూ చే�