Home » Author »nagamani
మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
మనుమలతో చక్కగా ఆడుకోవాల్సిన 56 ఏళ్ల మహిళ అనుకోకుండా తన జీవితంలోకి వచ్చి పడిన గందరగోళాన్ని అర్థం చేసుకునేపనిలో బిజిబిజీగా ఉంది. కొత్త జ్ఞాపకాలను తయారు చేసుకోవటంలో బిజీ బిజీగా ఉంది.
బెల్టు షాపులు మూసివేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బెల్ట్ సాపులు మూసివేయటంలో రాజి పడేదిలేదని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
వైఎస్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన లోకేశ్
భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్
బీజేపీ సీనియర్ నేత,మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్ను సందర్శించి నివాళులర్పించ
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభముహూర్తం ఆసన్నమైంది. భక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న ఆ శుభ తరుణం రానే వచ్చింది. వచ్చే ఏడాదే అయోధ్య రామయ్య ప్రతిష్టాపన ముహూర్తం జరుగనుంది.
సింగరేణిఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
దిగొచ్చిన L&T..మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ప్రారంభం
నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
రూ.1000కోట్లు అడిగారు.. ఇప్పుడు పార్టీ పెట్టేశారంటూ జేడీ లక్ష్మినారాయణ కొత్త పార్టీపై కేఏ పాల్ వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఉబర్ డ్రైవర్లతో సమావేశమవ్వనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశమవ్వనున్నారు.
కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ పై వీసీ తాటికొండ రమేశ్ స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్దారణ అయ్యిందని అందుకే 81 మంది విద్యార్థినిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని స్పష్టంచేశారు.
అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్ వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
రామయ్య అంటే ప్రాణం. అయోధ్య రామయ్య కోసం పాదయాత్ర చేపట్టారు ఓ భక్తుడు. రామయ్య అడుగు జాడల్లోనే అడులు వేసుకుంటు బయలుదేరారు. రాముడు అయోధ్య నుంచి లంకకు నడిచి వెళ్లినదారిలోనే అడుగులో అడుగు వేస్తు రామయ్య పాదుకలతో నడుస్తున్నారు.
టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలపై చర్చలు
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ