Home » Author »nagamani
పీకల దాకా తాగి ఆ తరువాత కక్కితే భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది ఓ రెస్టారెంట్. తాగండీ కానీ ఇక్కడ కక్కకండీ వాంతి చేసుకుంటే జరిమానా కట్టాల్సిందే అంటూ రూల్ పెట్టింది.
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగింది.ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ స్థలం ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు.
అభివృద్ది మంత్రంతోనే గుజరాత్ లో బీజేపీ 27ఏళ్లుగా అధికారంలో ఉందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా గుజరాత్ మారిందని అన్నారు.
చేపల్లో రారాజు పండుగప్ప గంగపుత్రుల వలకు చిక్కింది. 20కిలోల భారీ పండుగప్ప చేప వలకు చిక్కటంతో మార్కెట్లో సందడి నెలకొంది. ఈ చేపను దక్కించుకోవటానికి పోటీ పడ్డారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, భువనేశ్వరి సోదరి పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బ్లూ దోశ అంటూ కష్టమర్లను తనవైపు ఆకట్టుకుంటున్నాడు ఓ దోశవాలా. అతను వేసే దోశ చూస్తే అది దోశా.. లేదా నీలి రంగు ఆకాశమా.. లేదా నీలి రంగు సముద్రమా..? అనిపిస్తోంది..తిన్నవారు వాటే టేస్ట్ అంటున్నారట..
ఓటర్లకు నోరూరించే స్వీట్ ఆఫర్ ప్రకటించారు. ఓటు వేస్తే జీలేబీలు ఫ్రీ ఇస్తారట. దీనికి కూడా కొన్ని షరతులు ఉన్నాయండోయ్..మరి ఏమా షరతులు..ఇంతకీ ఎక్కడా స్వీట్ ఆఫర్ అంటే..
చెడుపై మంచి సాధించిన విజయం విజయదశమి పండుగ. లోకకంఠకులైన రాక్షసులను సంహరించిన అమ్మవారిని వివిధ రూపాల్లో కొలిచే పండుగ విజయదశమి. అటువంటి దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి...?
మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ 26 ఏళ్లకే మృతి చెందారు. గర్భాశయ క్యాన్సర్ తో షెరికా చనిపోయారు.
తొమ్మిది రోజులు గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకునే ఆడబిడ్డలు మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా జరుపుకుంటారు.
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను చేసుకున్న ఆడబిడ్డలు రెండో రోజు అంటే ఈరోజు అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను అందంగా తీర్చి దిద్దుతారు.
71 ఏళ్ల వ్యక్తికి ఆడవాళ్లంటే విపరీతమైన భయం. ఆ భయంతో 55 ఏళ్లుగా ఇంటిలోనే జీవిస్తున్నాడు. ఆడవాళ్లు కనిపించకుండా 15 అడుగుల ఎత్తు కంచె కట్టుకున్నాడు.
డపను గౌరిదేవిగా పిలుస్తారు. అందుకే గడపలకు పసుపు రాసి కుంకుమ పెడతారు. అటువంటి గడప వద్ద చెప్పులు విడవకూడదని..చీపురులాంటివి పెట్టకూదని పెద్దలు చెబుతుంటారు. అలా విడిచే సయమంలో చెప్పులు తిరగబడి ఉంటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన ప్రభుత్వం సీఎస్,డీజీపీ, TSPSC సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.
శుపాలుడు చేసినవి వంద తప్పులైతే జగన్ చేసినవి వెయ్యి తప్పులు చేశారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి,కుమారుడు లోకేశ్ తో పాటు పురంధేశ్వరి కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 14 నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ రోజుకో పేరుతో బతుకమ్మ సంబురాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు ఏరోజుకారోజే ప్రత్యేకం అన్నట్టు సాగిపోతుంటాయి. ఒక్కోరోజు బతుకమ్మను ఒక్కోపేరు పెట్టి �
కాంగ్రెస్ లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఒప్పందంలో భాగంగా ఒక్కొక్కరు సీఎం పదవీకాలాన్ని పంచుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోంది అంటూ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేశ్.భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ�