Home » Author »nagamani
మూడు కోట్ల రూపాయలు జీతం అందుకునే ఓ ఉద్యోగి రిజైన్ చేశాడు. మెటాలో పనిచేసే ఓ ఇంజనీర్ భారీ జీతాన్ని వద్దనుకుని ఓ సాధారణ ఉద్యోగంలో చేరాడు.ఎందుకంటే..
ఈరోజు ఆకాశం ఓ అద్భుతం కనువిందు చేయనుంది. అదే ‘రింగ్స్ ఆఫ్ ఫైర్’ అంటే సూర్యుడు ‘ఉంగరం’ఆకారంలో కనిపిస్తాడు. అంటే సూర్య వలయం ఏర్పడి పగలే చీకట్లు కమ్ముతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రాజీనామా ప్రకటిస్తు లేఖ చూపిస్తు భోవాద్వేగానికి గురయ్యారు పొన్నాల లక్ష్మయ్య. పార్టీలో ఎన్నో అవమానాలు,అవహేళనలు ఎదుర్కొన్నానని..ఇక భరించలేక రాజీనామా చేశానని ఆవేదన వ్యక్తంచేశారు.
జైల్లో చంద్రబాబుకు ఏసీ వంటి సౌకర్యాలు కల్పించటానికి అదేమన్నా అత్తారిల్లా..? చంద్రబాబు స్నానం చేయటానికి ప్రత్యేకించి ట్యాంకులు కట్టించాలా..? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామని..చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కు ఓట్లు వేసి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని..అధికారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండీ అంటూ పిలుపునిచ్చారు. అధికారం కేసీఆర్ చేతుల్లో పెడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.తెలంగాణ యువత భవి�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది.అంగళ్ల కేసులో చంద్రబాబుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కిలారు రాజేశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాజేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.
దేశ వ్యాప్తంగా వెండి ధర నిలకడగా ఉంది..కానీ బంగారం ధర కాస్త పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని కానీ 4కోట్లమంది ప్రజలను మోసాగించినట్లే కేసీఆర్ సోనియాగాంధీని మోసం చేశారు అంటూ విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం లేదు అని అమిత్ షా చెప్పారని విషయాన్ని వెల్లడించారు లోకేశ్. చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగారని ..తెలిపారు.
దళితబంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పధకాలు, రుణమాఫీలు అమలు అయినట్లుగా మెసేజ్ లు పంపిస్తు ప్రజల్ని మోసం చేసినందుకు ఓటు వేయాలా? ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దు అంటూ ప్రజలకు సూచించారు.
దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?
Bathukamma..thanjavur bruhadeshwar temple : బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలున్నాయి. ప్రకృతిలో విరబూసిన పూలనే దైవంగా కొలిచే అద్భుతమైన అపురూపమైన బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో గాధలున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా రకాల కథలున్నాయి. ఎవరి ఎన్ని రకాలుగ�
ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు. పార్వతి కుండ్లో శివుడికి హారతిని ఇచ్చి.. ప్రత్యేకమైన పూజలు చేశారు.
104 వయస్సులో విమానం నుంచి దూకి స్కైడైవ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయిన బామ్మ కన్నుమూశారు. 13,500 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేసి ఈమె బామ్మ కాదు సూపర్ ఉమెన్ అని అనిపించుకున్న 104 ఏళ్ల చికాగో మహిళ డోరతీ హాఫ్నర్ కన్నుమూశారు.
మాతృభాషలో 14వేలకుపైగా తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు జస్టిస్ గౌతమ్ చౌదరి. అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ గౌతమ్ చౌదరి తన మాతృభాష అయిన హిందీలో 14,232 తీర్పులు ఇచ్చి ప్రపంచ రికార్డు సాధించారు.
పుట్టిన మూడు నెలలు కూడా కాలేదు. ఓ చిట్టితల్లి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న చంటిబిడ్డ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.