Home » Author »naveen
Hyderabad : ఒంటరి మహిళను దారుణంగా హతమార్చి బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సత్తెమ్మ..
B Parthasaradhi Reddy : ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు జీవోను కొట్టివేసింది.
Monsoon : మన దేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. వాటి రాక ఆలస్యం అయితే ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై పడే అవకాశం..
KT Rama Rao : తెలివైన వాళ్లు ఎవరూ జేబులో ఉన్న వంద రూపాయలు కిందపడేసి చిల్లర నాణెలు ఏరుకోరు. పని చేసే గవర్నమెంట్ ని ప్రజలు వదులుకుంటారు అని నేను అనుకోను.
Uttam Kumar Reddy : తొమ్మిదేళ్లు పూర్తయిన తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.
TSPSC : ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతించేదని లేదని అధికారులు తేల్చి చెప్పారు.
Tirupati : ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన భాగంలో కూరగాయలు ఉంచారు. ఇప్పుడు దొరికిన ముఠా చాలా పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లుగా..
Ongole : కాల్పుల శబ్దం వచ్చిన రూములోకి వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
YS Sharmila : బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టారు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచారు.
Khammam : ఒక్కసారిగా గదిలోంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన తోటి విద్యార్థులు అక్కడికి పరుగుతీశారు.
Bridge Collapse : వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు.. వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Vizianagaram : అమ్మాయికి వయసు సరిపోదని గుర్తించిన తల్లి.. బాలిక శరీరంలో మార్పులు రావాలని భావించింది. శరీర భాగాలు త్వరగా పెరగాలని ఇంజెక్షన్లు..
Electronic Interlocking : ఇది అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ. రైళ్లు ఒకే ట్రాక్ పైకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. కానీ, ఒడిశా రైలు ప్రమాదం..
Kavach : ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది? కవచ్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా?
Hyderabad Heavy Rain : పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటమే కారణం అని తెలిపారు. గూడ్స్ ను ఢీకొట్టడంతో బోగీలు గాల్లోకి..
Anam Ramanarayana Reddy : పట్టపగలు ప్రతిపక్షనేతలపై దాడులు జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు.
Anam Venkata Ramana Reddy : అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు.
Hyderabad : మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.
Coromandel Express : కోరమాండల్ రైలు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు, గాయపడ్డ వారి హాహాకారాలు మిన్నంటాయి