Home » Author »naveen
Seediri Appalaraju : మహానాడులో ప్రవేశపెట్టిన మొదటి ఆరు హామీలకు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలుసా.? జగన్ మోహన్ రెడ్డి శకం ఏపీకి ఓ స్వర్ణయుగం.
Botcha Satyanarayana : భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచ తప్పకుండా పాటించాం. చెప్పింది చేశామని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకుంది.
Mandali Buddha Prasad : చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వంతో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అర్థం అవుతుందన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
TG Venkatesh : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే జగన్ ప్రభుత్వం భయపడి ఎలక్షన్స్ కు వెళ్లారు అని అనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
Bhuma Akhila Priya : తీహార్ జైల్లో వేసినా జైలు నుంచి నామినేషన్ వేసి గెలుస్తా. మీరు ఎన్ని కుట్రలు చేసినా నేను పార్టీకి ఇంకా దగ్గర ఆవుతున్నా.
Atchutapuram : ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి కారణం లేకపోలేదు అంటున్నారు పోలీసులు. రూమ్ లో కత్తి, ఇంజెక్షన్, నీడిల్స్ చూస్తే అనుమానం కలుగుతోందన్నారు.
Atchutapuram : తమ కూతురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచి ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకుంది.
Roja Selvamani Rk : 14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందన్నారు.
Seetharam Thammineni : ఎవడిని ఉద్దరించడానికి చంద్రబాబుకి బ్లాక్ కమాండోస్ ను ఇచ్చారు. వాళ్లు ఉన్నారనే ధైర్యంతో మాట్లాడుతున్నాడు.
TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
Raghunandan Rao : రఘునందన్ రావు వ్యాఖ్యలతో తమకు పరువు నష్టం జరిగిందని, తన రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్టులో లేని సంస్థను బ్లాక్ లిస్టులో ఉందని చెప్పడం కరెక్ట్ కాదని సంస్థ వ్యాఖ్యానించింది.
Telangana : జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
Kurnool : కుమారులిద్దరూ తమను చూసుకోవడం లేదని, ఆస్తి కోసమే తమ వద్దకు వచ్చేవారని లలిత తెలిపిందని పోలీసులు వెల్లడించారు.
Durga Temple : అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు వెల్లడించారు.
Saints Yatra : ప్రతీరోజూ అర్థరాత్రి 1గంట నుంచి ఉదయం 7గంటల వరకు యాత్ర కొనసాగిస్తారు. ఇలా ఇప్పటివరకు 4వేల కిలోమీటర్ల మేర పయనించారు.
Gaddar : నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయన్నారు.
Budda Venkanna : బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తాం. వరుసగా వైసీపీ నాయకుల ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతా.
Delhi Girl : బాలిక దారుణ హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. హత్య ఘటన అంశాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
Suicide For Chicken : చికెన్ వండేది లేదని భార్య తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంతే, క్షణాకావేశానికి లోనైన పవన్..
Ambati Rambabu : 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర ఉందా? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే పైనున్న ఎన్టీఆర్ కూడా సహించరు.