Home » Author »naveen
అదిరిపోయే ఫీచర్లు ఉండాలి. బ్యాటరీ పవర్ ఎక్కువగా ఉండాలి. అదీ తక్కువ ధరలో. అలాంటి ఫోన్లు ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ.
మీకు మందు తాగే అలవాటు ఉందా? చుక్క పడకుంటే నిద్ర పట్టదా? రోజూ మద్యం తాగాల్సిందేనా? లిక్కర్ లేకుండా ఉండలేకపోతున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. మీకు ఆ ముప్పు పొంచి ఉంది..
ఏడాదిన్నర దాటింది.. వ్యాక్సిన్లూ వచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగలేదు. ఈ వైరస్.. ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. ఇంకా అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేం
పివి సింధు. భారత బ్యాడ్మింటన్ స్టార్. తెలుగు తేజం సింధు అద్భుతమైన పోరాట పటిమతో టోక్యో ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్లో మెడల్ సాధించి హిస్టర
ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ చేయనుంది. ఇప్పటికే 2వేల900 మంది మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్స్(ఎంఎల్హెచ్పీలు)ను నియమించిన ప్రభుత్వం..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్-4, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), శానిటరీ ఇన్ స్పెక్టర్-1, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్-5
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో(4,5,6 తేదీలే) నిర్వహిస్తారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నార�
అసలే పెట్రోల్ ధర భగ్గుమంటోంది. లీటర్ ధర సెంచరీ దాటింది. పెరిగిన ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయినా పెట్రోల్ కొట్టకపోతే బతుకు బండి కదలని పరిస్థితి. ఎలాగో తంటాలు పడి పెట్రోల్ కొట్టిద్దాని వెళితే అక్కడేమో... కల్తీ కలకలం రేపుతోంది. పెట్రోల�
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది.
రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌచీ కరోనా వైరస్కు సంబంధించి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గతేడాదిలా లాక్డౌన్లు విధించే పరిస్థితులు రానప్పటికీ ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస�
ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
ఈ వార్త వాహనదారులకు వార్నింగ్ అనే చెప్పాలి. ఇకపై వాహనదారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. చలానాల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అస్సలు తగదు. వెంటనే చలానాలు కట్టేయాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
టిక్టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ (19) కన్నుమూశాడు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆంథోనీ మెదడులో తీవ్ర గాయాల కారణంగా చనిపోయాడు.
వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6లక్షల 62వేల మందికి పెన్షన్�
దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకం దళితబంధు. ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దళితబంధు స్కీమ్ ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా
సాధారణంగా చిన్న సైజు పాముని చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. గుండె వేగం పెరుగుతుంది. అంతదూరంలో ఉన్న పాముని చూడగానే భయంతో పరుగుతీస్తాము. అలాంటిది భారీ సైజులో ఉన్న పాము అడుగుల దూరంలో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్
thats-not-a-dog-thats-a-giraffe