Home » Author »naveen
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దార�
సంగారెడ్డిలో అమానుష ఘటన జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మే కిరాతకంగా చంపేసింది.
డ్యాన్స్ ఆరోగ్యానికి మంచిదే. అవును.. డ్యాన్స్ చేయడం వల్ల హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్యం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాదు బాడీ ఫిట్ గానూ ఉంటుంది. మరీ ముఖ్యంగా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస�
టోక్యో ఒలింపిక్స్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ ఘటనలు జరుగుతున్నాయి. ఎన్నడూ చూడనివి, ఎప్పుడూ విననవి చోటు చేసుకుంటున్నాయి. ఓ కోచ్ తన ప్లేయర్ కి లైవ్ లో మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. మరో కోచ్ తన ప్లేయర్ రెండు చెంపలు వాయించాడు. ఇవి అందరిని విస్మయానికి గురి �
అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సుమంత్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతితో ఆయన వివాహం జరగబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా మ�
Covid Children Health : కరోనా వైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా వేధిస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న�
మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే మందులు ఇస్తారు. అయితే చైనాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం నుంచి రిలీఫ్ కోసం పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంల�
డేటింగ్ యాప్స్.. కొందరి జీవితాలను నాశనం చేస్తోంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. యువతీయువకుల మధ్య సరికొత్త బంధాలకు వేదిక అవుతున్న డేటింగ్ యాప్లు.. కొందరికి శాపంగా మారుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం, స్నేహం ఆనందాన్ని ఇస్తుందో లేదో తెలి�
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ కొలువల జాతరకు తెరలేపింది. ఈ ఏడాది సుమారు లక్ష మందిని..
కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి.
Jagananna Vidya Deevena : సీఎం జగన్ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దాదాపు 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగిందని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన
తెలంగాణలో ఖాళీ అయిన శాసనమండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు, గవర్నర్ కోటాలో ఒక స్థానం జూన్ 3న ఖాళీ అయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించి
విజయవాడ యువతి ఫాతిమాను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు ఉత్తరప్రదేశ్ బయలుదేరారు.
టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ కోచ్ మహిళా అథ్లెట్ చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తుండగానే ఆమె రెండు చెంపలు పగలగొట్టాడు. అయినా ఆమె ఏమీ కోప్పడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదృష్ట దేవత ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఒక్కసారి పలకరించిందంటే మాత్రం జీవితమే మారిపోతుంది. పేదవాడు కూడా సంపన్నుడు అయిపోతాడు.
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.
ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటీఎం ఉద్యోగాల జాతరకు తెరతీసింది. దేశవ్యాప్తంగా 20వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోవాలని నిర్ణయించింది.
కరోనా.. మళ్లీ చంపేస్తోంది. అవును.. ఏడాదిన్నర క్రితం వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించినా..
కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేశాడు సోనూసూద్. ఇంకా చేస్తూనే ఉన్నాడు. పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. కాగా, సోనూసూద్ కొద్దిరోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు. మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా