Home » Author »naveen
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వ�
కరోనా భయమే లేదు. సంతలోకంటే ఎక్కువమంది జనాలు ఉన్నారు. మాస్కులు లేవు. భౌతిక దూరం మర్చిపోయారు. ఆ షాపింగ్ మాల్ లో జనాలను చూసి కమిషనర్ అవాక్కయ్యారు.
కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లలిత్ పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఇద్దరు దుండగులు అత్యాచారం చెయ్యబోయారు. అయితే ఆమె వారిని అడ్డుకుంది. వారితో ఘర్షణ పడింది. అంతేకాదు వారిద్దరిని చెప్పుతో కొట్టింది. దీన్ని అవమానంగా భావించిన దుండగ�
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. కాగా, కేసు విచారణలో భాగంగా శిల్పాశెట్టి ఇంట్లో
థియేటర్స్ పై హీరో నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమా అనే పాటికి బోలెడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. సినిమా అంటే చిన్న చూపు అని వాపోయారు.
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. వైరస్ వెలుగుచూసి ఏడాదిన్నర దాటినా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి
యావత్ దేశాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి.. యూకేకి మరో పెద్ద సమస్యే తెచ్చి పెట్టింది. అదే బరువు. అవును ఆ దేశ పౌరుల్లో చాలామంది లావు పెరిగారు. సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా అనేక మంది ఇళ్లలో
ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్) ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించింది.
అవును.. మీ కంటిని చూసి మీరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారో లేదో డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు. టర్కీలోని ఎర్బాకన్ యూనివర్సిటీ పరిశోధకులు కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ చూసి కనుగొంటున్నారు.
ఆటలో గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చు. టోక్కో ఒలింపిక్స్ వేదికగా ఈ విషయాన్ని చాటి చెప్పాడు ఓ కోచ్.
స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. దేశ విదేశాల్లోని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. ఓ యువతి మెట్రో స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చేయబోయింది. మెట్రో స్టేషన్ పైనుంచి దూకేయబోయింది. అయితే,
హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా... ఇది ఒక అరుదైన సిండ్రోమ్. 2 కోట్లమందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం. ఈ సిండ్రోమ్ తో బాధపడేవారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. టీనేజ్ లోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది.
టోక్యో ఒలింపిక్స్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.
బీహార్ రాష్ట్రం ముజఫర్పుర్ జిల్లాలో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడని, యువతి సోదరులు, ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టి చంపేశారు.
సోషల్ మీడియాలో ఓ బుజ్జి కుక్క వీడియో తెగ వైరల్ గా మారింది. అంతా ఆ కుక్క ప్రతిభను చూసి విస్తుపోతున్నారు. ఇది మామూలు కుక్క కాదురో అంటున్నారు. ఇంతకీ ఆ శునకం ఏం చేసిందో తెలుసా...
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ సోమవారం(ఆగస్టు 26,2021) నుంచే ప్రారంభం కానుంది.