Home » Author »naveen
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లయిన తర్వాత కూడా సంబంధాలు పెట్టుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు మంచివి కాదని తెలిసినా ఇంకా కొందరు పెడదోవ పడుతూనే ఉన్నారు.
నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులు దొరకనున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల బాలికను కుటుంబసభ్యులే కొట్టి చంపేశారు. దీనికి కారణం అమ్మాయి లైఫ్ స్టైలే(జీవన శైలి). ఎంత చెప్పినా పద్దతి మార్చుకోలేదని మైనర్ బాలికను ఆమె మామయ్యలే హత్య చేశారు.
తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమాధానం ఇచ్చ�
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్రోడ్డు పై
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్)లో పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సా�
తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ల
రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా రెండో ఏడాది
జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా (1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది.
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో పెను మార్పులు జరగనున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం... కీలక మార్గదర్శకా�
Microsoft Telangana data centre hyderabad investment : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పలు ప్రముఖ సంస్థలు, కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తెలంగాణలో తన పరిధిని విస్తరించుకుంటోంది. డేటా సెంటర్�
రుతుపవనాలు ఎందుకు నిలిచిపోయాయి? లోటు వర్షపాతానికి కారణం ఏంటి? వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడనుంది?
చైనాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ చూడనంత భారీ వరదల్ని చూస్తోంది. సెంట్రల్ చైనా వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే ట్రాకులు... అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి.