Home » Author »naveen
చైనాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు సంభవించాయి. ఈ సంవత్సరం ఎప్పుడూ చూడనంత భారీ వరదల్ని చూస్తోంది. సెంట్రల్ చైనా వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే ట్రాకులు... అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి.
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు
అదేంటి.. పోలీసు అధికారులు పెళ్లికి వెళ్లకూడదా? విందు ఆరగించకూడదా? అలా చేస్తే తప్పా? అనే సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. నిజమే.. పోలీసు అధికారులు ఏదైనా పెళ్లికి వెళ్లొచ్చు, విందు కూడా ఆరగించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ పోలీసులు వెళ్లింద�
అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహుర్తాన వచ్చిందో కానీ.. ఇంకా వెంటాడుతూనే ఉంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నాం, హమ్మయ్య గండం గడిచింది, ప్రాణాలతో బయటపడ్డాం అని ఊపిరిపీల్చుకునే లో�
సర్పంచ్ లు, అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మొక్కల సంరక్షణ బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు. ఒకవేళ మొక్కలు చనిపోతే వేటు పడుతుందని హెచ్చరించారు.
ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
పోస్టాఫీస్ అంటే వెంటనే గుర్తుకొచ్చింది ఉత్తరాలు. అవును ఏదైనా పోస్టు చేయాలంటే మనం వెళ్లేది పోస్టాఫీస్ కదా. ఇంతకాలం కేవలం ఉత్తరాల బట్వాడా సేవలు మాత్రమే అక్కడి దొరికేవి. ఇక ముందు అలా కాదు.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్ భారత్లో పంపిణీ కానుంది. భారత్కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది.
జూలై 20.. ప్రపంచ చరిత్రలో ఓ ప్రత్యేక రోజు. ఎందుకంటే.. మానవుడు తొలిసారిగా చంద్రునిపై కాలు మోపింది ఈ రోజే. సరిగ్గా 52ఏళ్ల కిందట
అశ్లీల చిత్రాల కేసులో నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం(జూలై 19,2021) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ సంచలనమైంది. ఇంతకీ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ ఎలా నడిపారు? వీడియోలు ఎవరితో ఎక్కడ
ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈద్ లక్ష్యంగా మిలిటెంట్లు రెచ్చిపోయారు. బాగ్దాద్ శివారు నగరం
త్వరలో భారత్ లో 5జీ మొబైల్ నెట్ వర్క్ లాంచ్ కానుంది. ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లు తీసుకోవడం బెటర్. ఆ విధంగా వచ్చే
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు, ఈబీసీలకు మినీ ట్రక్కులను సబ్సిడీపై అందజేయనుంది.
ఫిన్ టెక్ స్టార్టప్ భారత్ పే(BharatPe) బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీలో చేరే ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్ లు ఇస్తామంది.
మారుతి సుజుకి సైతం రంగంలోకి దిగింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. అదీ కూడా ముందుగా మన భారత్ లోనే.
క్యాడ్బరీ చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా తింటారు. ఏదైనా అకేషన్ వచ్చినా, కానుకగా ఇవ్వాలన్నా వీటినే ఎక్కువమంది ప్రిఫర్ చేస్తారు. అంతగా ఫేమస్ అయిపోయాయి ఈ చాక్లెట్స్. అయితే, ఈ క్యాడ్ బరి ఉత్పత్తులు ఇప్పుడు వివాదంలో పడ్డాయి. క్�
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 26 నుంచే అర్హులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు.
ఏపీలో నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ రాష్ట్రంలో
విశాఖలో ఎన్ఆర్ఐ సతీశ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య రమ్యే