Home » Author »naveen
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో అన్ని రంగాల్లో మార్పులొచ్చాయి. అలాగే చాటింగ్ విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు చాటింగ్ అంటే టెక్స్ట్ మెసేజీలుండేవి. ఆ తర్వాత వాట్సాప్ పుణ్యమా అని టెక్స్ట్ తోపాటు ఆడియో, వీడియో ద్వారా కూడా చాటింగ్ చేసే అవకాశం వచ్చింది. �
ఖగోళ శాస్త్రవేత్తలు వింత నక్షత్రాలను గుర్తించారు. అవి తళుక్కున మెరుస్తాయి. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతలోనే మాయం అవుతాయి.
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం విధించిన కర్ప్యూ ఫలితాలిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో నగరం తడిసి ముద్దవుతోంది. పలు కాలనీలు, రోడ్లు జలమయమైన విషయం తెలిసిందే. అయితే, కొందరు వ్యక్తులు వర్షానికి సంబంధించి పాత వీడియోలను..
ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు (గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి) సీఎం జగన్ కు మరో లేఖ రాశారు.
టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వ�
చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. షావోమి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయ్. స్మార్ట్ ఫోన్ల సేల్స్ పరంగా చూసుకుంటే శాంసంగ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత చైనాకు చెందిన షావోమి నిలిచింది.
SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది. ”జూలై 16 �
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించింది.
హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములకు నిర్వహించిన వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఈ భూములు కోట్లు పలికాయి.
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన లబ్దిదారులందరికీ
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ హబ్ లు విస్తరిస్తున్నాయి. తాజాగా మరో ఐటీ హబ్ రానుంది. దీని ఏర్పాటు కోసం రంగం సిద్ధమవుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్�
కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. అనేకమంది ఉద్యోగులు చాలారోజులుగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. మరి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే..
జార్ఖండ్ లో అమానుష ఘటన జరిగింది. కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేయాలని చూశాడు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. పసిపిల్లలు అని కూడా చూడటం లేదు.
దేశంలోని బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు నాలుగు వారాల
ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్ప�