Home » Author »naveen
శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
తెలంగాణలో మరో కొత్త పథకం త్వరలో అమల్లోకి రానుంది. అదే దళిత(ఎస్సీ) సాధికారత పథకం. ఈ స్కీమ్ కి ‘తెలంగాణ దళిత బంధు’ అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.
Kodali Nani : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో టీడీపీ విలీనానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. టీడీపీతో బీజ�
ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నామని చెప్పారు. రేపో మాపో
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ప్రైమ్ డే సేల్ పేరుతో వచ్చేసింది. ఆఫర్ల వర్షం కురిపించనుంది. తన ప్రైమ్ మెంబర్స్ కోసం యానువల్ ప్రైమ్ డే సేల్ అనౌన్స్ చేసింది.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో
ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.
తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత జులై 21న ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. �
గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియక అంతా టెన్షన్ పడుతుంటారు. ఉన్నట్టుండి సిలిండర్ ఖాళీ అయిపోతుంది. రెండో సిలిండర్ ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే మాత్రం తిప్పలే. అంతేకాదు గ్యాస్ సిలిండర్ బరువు భారీగా ఉంటుంది. మోయలేక అవస్థలు పడుతుంటారు.
రాత్రి 9 తర్వాత రోడ్లపై కనిపించే స్త్రీలంతా వేశ్యలే. వారిని అత్యాచారం చేసి, హత్య చేసినా తప్పు కాదు..
ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన క�
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 25వేల 271 GD కానిస్టేబుల్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాల్వేర్.. జోకర్. సాధారణంగా జోకర్ లు నవ్విస్తారు. ఈ జోకర్ మాత్రం ఏడిపిస్తుంది. ఇది యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడి, ఎంత డ్యామేజి చేయాలో అంతా చేస్తుంది.
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ చిన్న తప్పు దోషికి వరంలా మారింది. ఓ చిన్న పొరపాటు ఆ దోషిని నిర్దోషిని చేసింది. చివరికి జరిగిన పొరపాటు తెలిసి కోర్టు సహా అంతా విస్తుపోయారు. ఆ తర్వాత తప్పుని సరిదిద్దిన కోర్టు దోషికి శిక్ష పడేలా చేసింది. సీమెన్, సెమ్మాన్.. ఈ రెండు పదాలు ఇప్పుడు �
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. ఈనెల 19 నుంచి...
నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని పవన్ నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు.