Home » Author »naveen
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలామంది బిర్యానీ ప్రియులు ఉన్నారు. ఏదైనా అకేషన్ వచ్చినా, దావత్ అన్నా కచ్చితంగా బిర్యానీ ఉండాల్సిందే. అయితే బిర్యానీ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. బిర్యానీ తింటే
అమెరికాలోని చికాగో పబ్లిక్ స్కూల్స్ కు చెందిన ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఏపీ రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ బెయిల్....
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. పర్యావరణం, ఆహారం, జీవనశైలిలో మార్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. తక్�
Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ
చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
Kristina Lisina : రష్యన్ అడల్ట్ స్టార్(పోర్న్ నటి) క్రిస్టినా లిసీనా(29) జీవితం విషాదాంతమైంది. బ్యాంకు ఉద్యోగం వదిలేసి ఊహించని రీతిలో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది క్రిస్టినా.
ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో
తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు.
వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన ఇచ్చింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెలలో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకోనున్నాయని చెప్పింది.
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ ఎర్రని ద్రాక్ష గుత్తి ధర అక్షరాల రూ.7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఎందుకంత రేటు అంటే..
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నేడు రిజిస్ట్రేషన్లు జరగవు.
థర్డ్ వేవ్ చిన్న పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే వారిలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్(IBPS) పరీక్షల కోసం సిద్ధమవుతున్న