Home » Author »naveen
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రకృతి ప్రసాదించిన నవరత్నాలలో ముత్యం కూడా ఒకటి. ముత్యపు చిప్పలలో నుండి ఈ ముత్యాలు తయారవుతాయి. మహిళలు ముత్యాలను తమ ఆభరణాలలో అలంకరణకు వాడతారు.
సోషల్ మీడియాలో సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఏపీ సీఐడీ పోలీసులకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో తన ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
ఆధార్ కార్డుదారులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే యూఐడీఏఐ తాజాగా రెండు సర్వీసులు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
అక్టోబర్ 2021లో ప్రారంభమయ్యే మెట్రిక్ రిక్రూట్ బ్యాచ్ కోసం ఇండియన్ నేవీ దరఖాస్తులో కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది.
నూతన వధూవరులకు టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. మరి శ్రీవారికి వెడ్డింగ్ కార్డ్ ఎలా పంపాలి? అడ్రస్ ఏంటి? శ్రీవారి పెళ్లి కానుకలో ఏమేం ఉంటాయి?
తిప్పతీగ ఆరోగ్యానికి మంచిది కాదా? తిప్పతీగ వాడితే లివర్ డ్యామేజ్ అవుతుందా? అసలు ఇందులో వాస్తవం ఎంత? నిపుణులు ఏమంటున్నారు?
ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న చోటే దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చా�
విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
పిల్లలు ఎత్తుగా పెరగాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. మా పిల్లాడు పొట్టిగా ఉన్నాడు ఎత్తుగా పెరిగితే బాగుండు అని ఏదో ఒక సందర్భంలో అనుకోని వారుండరు. మరి పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చేయాలి? అందుకు మార్గం ఉందా? ఎలాంటి ఆహారం ఇస్తే హైట్ పెరుగుత�
ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రాజ్ లో 65ఏళ్ల వృద్ధుడి మర్మాంగాన్ని కొండచిలువ కొరికింది. బాత్రూమ్ కి వెళ్లి
పసిడి ధర రోజు రోజుకి ఎగబాకుతోంది. మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. 22 క్యాకెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి
telangana govt virasam maoist organisations lift ban : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విరసం (విప్లవ రచయితల సంఘం)పై నిషేధం ఎత్తివేసింది. అలాగే రాష్ట్రంలో 16 మావోయిస్టు అనుబంధ సంఘాలపై ఉన్న నిషేధాన్ని కూడా ఎత్తేసింది. ఆయా సంఘాలను నిషేధిస్తూ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులన�
శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరిగి మహిళకు బొట్టు పెట్టారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు పంపారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.