Home » Author »naveen
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. సీఆర్డీఏలో పని చేసిన అధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూలై 8న..
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.
తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు.
హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
విజయవాడ అయ్యప్పనగర్ లో సైకో కలకలం రేగింది. ఓ వ్యక్తి అర్థరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి మహిళల పక్కన నిద్రపోతున్నాడనే వార్తలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అర్థరాత్రి అయితే చాలు మహిళలు భయంగా గడుపుతున్నారు.
రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.
Animals Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారికి కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చారు. దీంతో అన్ని దేశాలకు ప్రజలందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. రోజూ లక్ష
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. 3వేల లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో
బడి అనగానే మనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు గుర్తుకొస్తారు. టీచర్లు బోధిస్తుంటే స్టూడెంట్స్ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కానీ, ఆ బడిలో మాత్రం ఇలాంటి చదువులు ఉండవు.
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
దేశంలోకి అక్రమంగా చొరబడిన ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో నలుగురు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ కీచకపర్వం వెలుగు చూసింది. పర్సనల్ లోన్ల కోసం బ్యాంకుకి వచ్చే మహిళలే అతడి టార్గెట్. లోన్ల కోసం వచ్చే వారిపై కన్నేస్తాడు.
Shruti Das : బెంగాలీ బుల్లితెర నటి శ్రుతి దాస్ (25) పోలీసులను ఆశ్రయించారు. తన శరీర రంగును(స్కిన్ టోన్) అపహాస్యం చేస్తూ ట్రోలింగ్ కు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. గత రెండేళ్లుగా తాను ఈ వేధింపులను భరిస్తున్నానని, కానీ ఇటీవల మితిమిరిన స్థాయిలో ట్రోలింగ�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై పట్టుపెంచే ప్రయత్నం ప్రారంభమైంది. తెలుగు మీడియం విద్యాబోధనకు ఉపాధ్యాయులు పరిమితం కావటంతో ఇంగ్లీష్ లో అంతగా ప్రావీణ్యత కనబరచలేకపోతున్నారు.
పసుపు.. మంచిది కదా అని అతిగా వాడితే అనర్థమేనా? మోతాదు మించితే ప్రమాదం తప్పవా? అసలు అతిగా పసుపు వినియోగిస్తే కలిగే సమస్యలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
AP Corona : ఏపీలో గడచిన 24 గంటల్లో 93వేల 759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3వేల 464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 597 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు �