Home » Author »naveen
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతోందని, అందుకు అనుగుణంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
తైవాన్లో విషాదం చోటుచేసుకుంది. జూడో క్లాస్ ఏడేళ్ల బాలుని ప్రాణాం తీసింది. జూడో క్లాస్ అంటూ కోచ్ 27 సార్లు ఆ బాలుడిని నేలకేసి కొట్టాడు.
ఎక్స్ పోర్న్ స్టార్ లానా రోడ్స్.. అడల్ట్ వెబ్ సైట్లలోని తన వీడియోలను తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ 25ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ 2016 లో పోర్న్ లోకి అడుగుపెట్టింది.
ఏపీ ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా దిగివస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ వ్యవహారంలో ఆమె మరోసారి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో ఎదురవుతున్న మిస్-సి మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
తెల్ల బియ్యం చూసి ఉంటారు. దానితో చేసే అన్నం తినీ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఈ నేపధ్యంలో నల్ల బియ్యం తెరపైకి వచ్చాయి. నల్ల బియ్యం అన్నాన్ని తినేందుకు కొందరు మొగ్గు చూపుతున్నారు. దీంతో నల్లవరి సాగు చేసేందుకు రైతులు ఆస�
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు అనుకూలంగా రాయలసీమకు అన్యాయం చేసేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి షర్మిల నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు.
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల కొనుగోలుకు
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అనేక పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సాధన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దీక్షపై మంత్రి ఆళ్ల నాని తీవ్ర విమర్శలు చేశారు.
ఆమె వయసు 20ఏళ్లే. అయితేనేమీ అపారమైన టాలెంట్ ఆమె సొంతం. ఆ యువతి ప్రతిభ ఏ పాటిదంటే ఏకంగా ఐటీ దిగ్గజాన్నే మెప్పించింది. ఆ యువతి టాలెంట్ కు ఫిదా అయిన మైక్రోసాఫ్ట్ ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు ఏకంగా రూ.22లక్షలు బహుమతిగా ఇచ్చింది. ఇంతకీ ఆ యువతి ఎవర
తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ ఘటన జరిగింది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
గో ఆధారిత ఉత్పత్తులతో గోవిందునికి సంపూర్ణ నైవేద్య కార్యక్రమాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ప్రారంభించారు. గోఆధారిత ఉత్పత్తులతో కూడిన ప్రత్యేక వాహనాన్ని
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ వెహికిల్స్ తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ట్రైటాన్-ఈవీ(Triton Electric Vehlicle Pvt Ltd) తెలంగాణలో భారీగా పెట్టబడులు పెట్టనుంది.