Home » Author »naveen
గూగుల్ త్వరలో హెల్త్ యాప్ లాంచ్ చేయనుంది. ఇది యూజర్లకు ఎంతో హెల్పింగ్ గా ఉండనుంది. యూజర్లు తమ మెడికల్ రికార్డులను ఆ యాప్ లో స్టోర్ చేసుకోవచ్చు.
Fake Currency : యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దీని మూలాలు కనుగొన్నారు. అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలి
KTR Jobs : నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో ఇక స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని, ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థతో రాష్ట్రంలోని అన్ని ప
ఏపీ నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఉద్యమకాలంలోనూ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అనలేదని అన్నారు.
పంజాబ్ లో విద్యుత్ కోతల అంశం రాజకీయంగా మంటలు రాజేస్తోంది. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
యూకేలో వింత ఘటన వెలుగు చూసింది. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సిన వయసులోనే ఓ బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు తల్లైంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ సెంటర్ 160 అప్రెంటిస్ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణపై ఉన్న విద్యామండలి చర్చించగా, డిగ్రీ కాలేజీల్లో 180 రోజులు పనిదినాలు జరపనున్నట్లు తెలిపింది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్ లో వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్న.
అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు.
ఆట మీద అభిమానం కొంపముంచింది. 2వేల మంది అభిమానులు కరోనా బారిన పడ్డారు.
తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఏపీ ఆపాలని హితవు పలికారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమన్నారు.
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�
అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అనుమానం మొదలైందో ఇక అంతే. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మానవత్వం మరిచి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 30కిలోల బరువైన గొలుసులతో
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.
Delta Variant Dr Fauci : ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. అంతేకాదు ఇది అత్యంత ప్రమాదకరం అని, వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్న మాటలు మరింత కలవరపెడుతున్న�
రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ప్రస్తుతం ఆ వేరియంట్ 96 దేశాలకు విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసింది.
Visakha Shipyard Jobs : విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో(HSL) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో పర్మనెంట్ ప్రాతిపదికన 18 పోస్టులు, తాత్కాలిక ప్రాతిపదికన 31 పోస్టు
కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో 'వైఎస్ఆర్ ఉచిత బీమా' స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ పథకం ద్వారా