Home » Author »naveen
త్వరలోనే భారత్ లోకి మరో కరోనా వ్యాక్సిన్ రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం
ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తరహాలో కరీంనగర్ లో కూడా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. అత్యాధునిక హంగులతో విదేశీ టెక్నాలజీతో చేపట్టిన దీని నిర్మాణం పూర్తవడంతో అధికారులు.. సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకు జరిమానా విధించారు. రూ.5వేలు ఫైన్ వేశారు. ఎందుకో తెలుసా? బహిరంగ ప్రదేశంలో చెత్త వేసినందుకు.
వారు విదేశీయులు. చదువు పేరుతో ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో మకాం వేశారు. కట్ చేస్తే.. దందా షురూ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ (ఎస్ఎంఏ).. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు వాధి. పెరిగే కొద్దీ వారి వెన్ను వంగి ప్రాణం పోయే వరకు వస్తుంది. ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఒకే ఒక్క మందుంది. అదీ చిన్నప్పుడే వేయాలి. కానీ, దాని ధరే సామాన్యుడికి అందనంత ఎత�
Revanth Reddy Team : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన ఏఐసీసీ.. ఐదుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియమించింది. మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్త
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
రోడ్డుపై ఒంటరిగా నిలబడుతుంది. అటుగా వచ్చే వాహనదారులను ఆపుతుంది. అర్జంట్ గా వెళ్లాలని లిఫ్ట్ అడుగుతుంది. అయ్యో పాపం.. అసలే అమ్మాయి. పైగా అత్యవసరం అంటోంది అని జాలి చూపారో ఇక అంతే.
జమ్ము ఎయిర్పోర్టులో పేలుళ్ల కలకలం రేగింది. ఆదివారం(జూన్ 27,2021) తెల్లవారు జామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి.
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.
ఓ మహిళకు మంత్రి ముద్దులు పెడుతున్న ఫొటో లీక్ కావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఈ ఫొటో వ్యవహారంపై స్పందించిన సదురు మంత్రి అందులో ఉన్నది తానేనని అంగీకరించాడు. ఫొటో నిజమైనదేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు మంత్రి పదవికి రాజీనామా కూడా చేశాడు.
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. అర్హత ‘ఎ’ ప్రమాణం అందుకుని ఒలింపిక్స్కు అర్హత పొందిన భారత తొలి స్విమ్మర్గా
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరీ ముఖ్యంగా వృద్దాప్య చాయలు కనిపించకుండా యంగ్ గా కనిపించాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?
తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.
నెల్లూరు జిల్లాలో హౌసింగ్ పై జరిగిన సమీక్షలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ కూకట్ పల్లి సంగీత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. గేమ్ ఆడుతుండగా తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని 12ఏళ్ల బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని అన్నారు.