Home » Author »naveen
కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ ఫౌండర్ జే బ్రెవర్ షేర్ చేసిన పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వల్ప వ్యవధిలోనే ఆ వీడియోకి కోట్ల సంఖ్యలో
రైల్వే టికెట్ బుకింగ్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇక నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా
ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానించాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది.
తెలంగాణలో ఆదివారం(జూన్ 27,2021) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందన్నారు.
మీకు క్రెడిట్ కార్డు బిల్లు భారీ మొత్తంలో వచ్చిందా? క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో బిల్లు కట్టడానికి మార్గం ఉంది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బాదుడుకి సిద్ధమైంది. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసు బాధితురాలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
ప్రపంచంలోని పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కొవిడ్ 19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
టైటిల్ చూసి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. పెళ్లిలో మటన్ కర్రీ వండలేదని ఆ పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.
CBI ex JD Lakshmi Narayana : ఎంతో మంది అక్రమార్కుల ఆటకట్టించిన ఆయన ఇప్పుడు అన్నదాతగా మారారు. రైతులు పడుతున్న కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని ప్రభుత్వాల దృష్టికి తేవాలన్న తపన ఆయన్ను ఇలాంటి నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆయనే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సీబీఐక
సోషల్ మీడియాలో ఆమె చేసే వంటలు పాపులర్ అయ్యాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయస్సు వారి వరకు పసందైన, రుచికరమైన ఆహారాన్ని తినేందుకు ఆమెను ఫాలో అయిపోతున్నారు.
కొవిడ్ నిర్ధారణకు పలు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాదు నొప్పి కలిగించేవి కూడా. ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. ఇలాంటి కారణాలతో కొవిడ్ బాధితులను వేగంగా గుర్తించడంలో అవరోధంగా మారాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరమా? మాస్కు లేకుంటే ముప్పు తప్పదా? మాస్కు లేకుండా డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సినీ నటి నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉంది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్బీఐలో క్యాషియర్ గా పని చేస్తున్న రాపాక వెంకటరమణ మూర్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ అని నిపుణులు తేల్చారు. ప్రజలందరికి టీకాలు ఇస్తేనే మహమ్మారిని అంతం చేయగలం అని చెప్పారు.
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. మళ్లీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.