Home » Author »naveen
ఏపీలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో
తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లెబాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపడం లేదు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేసి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నిధులను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో
వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబు మేనేజర్ కు లక్ష రూపాయలు టోకరా వేశాడు ఆన్ లైన్ కేటుగాడు. బల్క్ లో వ్యాక్సిన్లు సరఫరా చేస్తానని చెప్పి ఆన్ లైన్ లో లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.
సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక త�
బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో కుర్రాళ్లు పెడదోవ పడుతున్నారు. చేయకూడని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. సభ్యసమాజం విస్తుపోయేలా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు
ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్ పై
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది.
గూగుల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసుని చేధించారు. హంతకురాలిని ఇట్టే గుర్తించారు. హత్య చేసింది ఆమె అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. భార్యే తన భర్తను చంపేసింది. ఆ తర్వాత నాటకాలు ఆడింది. కానీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ కార
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. రాజధాని ప్యాంగ్యాంగ్లో నిత్యావసరాల సరకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
అమరావతి రైతుల దీక్షలకు రేపటితో(జూన్ 19,2021) 550 రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో
భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు మరింత ఊతం లభించనుంది. త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్
కరోనా కష్టకాలంలోనూ దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. తమ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.
కడప జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చరిత్ర తెలుసుకోకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున�