Home » Author »naveen
ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.
ఏపీలో ఆస్తి పన్ను అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.
ఆ కుర్రాడి వయసు 21ఏళ్లే. కానీ తెలివితేటలు అమోఘం. అతడి టాలెంట్ కు ఏకంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అబ్బురపోయింది.
కరోనా రోగుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు నటుడు సోనూ సూద్. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అనేకమంది రోగులకు అండగా నిలిచాడు. ఆక్సిజన్, బెడ్స్, మందులు.. ఇలా ఏది అవసరమైతే అది అందించాడు. అంతేకాదు కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం.
గ్రూప్-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్ర్రియను 4 వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ 9 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం నేడు(జూన్ 16,2021) విడుదల చేసింది.
రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
వీలైనంత త్వరలో రాష్ట్రంలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు కానుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. పెట్రో కెమికల్ కారిడార్తో రాష్ట్రంలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
ఒలింపిక్ మెడలిస్ట్, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్న రెజ్లర్ సాగర్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఓ
తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ నెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ అరుదైన ఇండోర్ మొక్క ఎవరూ ఊహించని ధరకు వేలంలో అమ్ముడుపోయింది. న్యూజిలాండ్ ఆక్షన్ వెబ్ సైట్ ట్రేడ్ మీ వేదికగా కేవలం 8 ఆకులు కలిగిన ఈ అరుదైన మొక్కను ఆక్లాండ్ వాసి ఏకంగా రూ.14లక్షలకు సొంతం చేసుకున్నాడు.
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయడం ఖాయమని భరత్ స్పష్టం చేశారు.
AP DSC Candidate s: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీవో జారీ చేసి వారికి పోస్టింగ్ లు ఇస్తామంది. డీఎస్సీ 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ పెద్ద మనసుతో వారికి �
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూళ్లలో మాత్రమే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు