Home » Author »naveen
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మెకి పిలుపునిచ్చాయి. సమ్మెకి
రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూళ్లలో మాత్రమే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషనల్లో కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది.
సదరన్ రైల్వే జోన్ పరిధిలోని పెరంబూర్, పొడనూర్లోని వర్క్షాపుల్లో 3వేల 378 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందు కోసం మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదల చేసింది.
విశాఖలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఆక్రమణలను కూల్చివేసి అధికారులు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల హామీని నెరవేర్చలేదని, గ్రామ సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశు సంవర్థక శాఖలో 6100 ఉద్యోగాలు, 18వేల టీచర్, 6వేల
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే నిపుణుల హెచ్చరికలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లల
ఉపఎన్నిక పోరు ఊపందుకోనుంది. కురుక్షేత్రమే అన్న ఈటల మాటలకు ధర్మ యుద్ధంతో సమాధానం చెబుతాము అంటోంది అధికార టీఆర్ఎస్.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. మాంసం కోసం నలుగురు యువకులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పదునైన కత్తులతో ప్రాణం ఉన్న పాడి పశువుల తొడలు కోసి పైశాచికంగా ప్రవర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగి
కరోనా కష్టకాలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) ఉదారత చాటుకుంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సరఫరా చేసేందుకు సిద్ధమైంది.
వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఊపిరిపోశారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు
కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.
ఓ నర్సు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పొరపాటు జరిగింది. ఓ వ్యక్తికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు టీకా డోసులు ఇచ్చేసింది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఏపీలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.