Home » Author »naveen
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.
రాజస్థాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.
ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.
చమురు కంపెనీల బాదుడు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు వాహనదారులకు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి.
నేడు(జూన్ 9,2021) తెలంగాణలో 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి వీటి ద్వారా కొవిడ్ సహా 57 రకాల వైద్య పరీక్షలను ఫ్రీగా చేస్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పేదల పట్ల తన గొప్ప మనుసు చాటుకున్నారు. పలు కారణాలతో పెండింగ్లో ఉన్న కొత్త రేషన్కార్డుల పంపిణీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంది.
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పన�
పాలు ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. పాలు తాగితే బలం వస్తుందని చెబుతారు. కానీ, ఆ పాలు తాగితే బలం సంగతి ఏమో కానీ రోగం రావడం ఖాయం. ఏకంగా కేన్సర్ రావొచ్చు.. ఏంటి.. షాక్ అయ్యారా?
మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అదీ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.
కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా..
వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలందరికి ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని నిన్న ప్రధాని మోడీ ప్రకటించడంతో న్యూ వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
కొందరికి నాన్-వెజ్ అంటే మహా ఇష్టం. అందులోనూ చికెన్ అంటే మరీనూ. ముక్క లేనిదే ముద్ద దిగదు. ప్రతి రోజూ లెగ్ పీస్ ఉండాల్సిందే అంటారు.
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు(జూన్ 8,2021) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పర్యటించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లి గ్రామం నుండి రోడ్ షో ద్వారా కమలాపూర్ చేరుకుంటారు.
ఏపీ సీఎం జగన్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం సాయం కోరారు. పేదలందరికి ఇళ్లు - పీఎంఏవైలో భాగంగా మౌలిక
జీవితాంతం కలసి ఉండాల్సిన ఆ భార్య భర్తలతో విధి వింత నాటక మాడింది. సాఫీగా సాగిపోతున్న వారి సంసారాన్ని అనుకోని ఘటన ఊహించని మలుపుతిప్పింది.