Home » Author »naveen
జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు.
ధరణి పోర్టల్ సంబంధ సమస్యలు, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఈ-మెయిల్ అందుబాటులోకి తెచ్చింది.
నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి.
ఆన్ లైన్ లో ఏవైనా కాంటాక్ట్ నెంబర్లు వెతికే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో
ఏపీలో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 913 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి.. చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది.
ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్న డాక్టర్కు అండగా నిలిచారు. ఆయన చికిత్స ఖర్చుల కోసం రూ.కోటి సాయం చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత..
పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబాలకు ఊరటనిచ్చేలా ఆదేశాలిచ్చింది.
నెల్లూరు GGHలో ఉన్నతాధికారి లైంగిక వేధింపుల పర్వంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈటలపై ఎదురుదాడికి దిగారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
కరోనా టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్ ఇప్పుడు హిందీ సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. సెకండ్ వేవ్ లో మన దేశంలో విలయతాండవం చేసిన కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా అదుపులోకి వస్తోంది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల తన నిర్ణయాన్ని తెలిపారు.
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కరోనా కాలంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది.
నెల్లూరు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపుల ఘటనను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.