Home » Author »naveen
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్...
నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను ఈ ..
కరోనా కష్టకాలంలోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ హామీలన్నీ నెరవేరుస్తున్నారు.
విశాఖ ఎక్సైజ్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు దుర్వినియోగంపై విచారణ జరిపి..
నూర్జహాన్ అంటే ఎవరో అని కంగారు వద్దు. అదో రకం మామిడి. ఈ రకానికి చెందిన ఒక్క మామిడి పండు ధర అక్షరాల వెయ్యి రూపాయలు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రైమ్ చేయకుండా చూస్కోవాల్సిన బాధ్యత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దే అని చెప్పారు.
బాయ్ ఫ్రెండ్ ని నమ్మి బర్త్డే పార్టీకి వెళ్లిన ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్త్ ముంబైలోని మల్వానీలో ఈ ఘోరం చోటు చేసుకుంది.
ఈ భూమ్మీద పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ మాత్రమే. పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది అమ్మ.
రెవెన్యూ శాఖలో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్నో అధికారులు గుర్తించారు. మొత్తం 1,148 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తేల్చారు.
మాస్కు ధరిస్తే ఫైన్ విధించే నిబంధన చూశారా? కనీసం విన్నారా? కానీ, అక్కడ అలానే జరిమానా విధిస్తున్నారు.
బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో
తన కూతురిని లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఆమె తండ్రి హత్య చేశాడు. మాట్లాడాలని ఆ యువకుడిని పిలిచిన అతడు.. రన్నింగ్ బైక్ పై నే మర్డర్ చేశాడు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల..
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆస�
దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది
జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు.
ధరణి పోర్టల్ సంబంధ సమస్యలు, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఈ-మెయిల్ అందుబాటులోకి తెచ్చింది.