Home » Author »naveen
ఏపీ ఆరోగ్యశాఖలో పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీకి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టిన సవరణలు త్వరలో అమలు కానున్నాయి.
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే పెరంబుర్ లోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్ కి చెందిన చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ కార్యాలయం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని,
కడప జిల్లాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏర్పడిన పీఠాధిపతి వివాదాన్ని కొంతమంది కావాలనే సృష్టించారా? ఆస్తులపై ఆధిపత్యం కోసమే అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడకుండా ఉండేందుకే ఈ వివాదాన్ని తెరప
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనల పేరుతో కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అత్యవసర సేవలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆస్పత్రికి వెళ్తున్నానని ఆధారాలు చూపించినా వదలడం లేద�
సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి కల. ఆ కలను తాము నేరవేరస్తున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ రాబోతున్నాయని చెప్పారు.
ప్రస్తుతం వైద్యం కాస్ట్లీగా మారింది. జ్వరం, జలుబు అని వెళ్లినా ప్రైవేట్ డాక్టర్లు వందలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద జబ్బులకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మందులు, టెస్టులు, ట్రీట్ మెంట్ పేరుతో పీల్చి పిప్ప
రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చాడు. కిరాతకంగా భార్యను కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
డ్రైస్వాబ్ (పొడి పరీక్ష).. కరోనా నిర్ధారణ పరీక్షను మరింత చౌకగా, వేగంగా చేసేందుకు ఉపయోగపడే కిట్. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఈ కిట్ ను అభివృద్ధి చేసింది.
నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ జంటకు చెక్ పెట్టారు వరంగల్ పోలీసులు. నకిలీ నోట్లను ముద్రించడమే కాకుండా వాటిని మార్కెట్ లో చెలామణి చేస్తున్న భార్యాభర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల నుంచి స
ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేత�
కరోనా అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దేహంలోని ఒక్కో అవయవాన్ని టార్గెట్ చేస్తోంది ఈ మహమ్మారి. తాజాగా కరోనా కారణంగా మరో ముప్పు ఏర్పడింది.
దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవ
వచ్చే సోమవారం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు.
కృష్ణపట్నం ఆనందయ్యం మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్
కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్లోని స్టార్ హోటల్ పార్క్ హయత్లో ఆయన అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మాగంటి రవీంద్ర రక్తపు వాంతులు