Home » Author »naveen
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ దొరకడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. టీవీ చూసేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై ఓ �
మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ విధానం మారదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు రాజధానులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పకుండా మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాలు
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు ర
టీవీ రంగంలో టాప్ యాంకర్స్లో ఒకరిగా గుర్తింపు పొందింది ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3 షో ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు బుల్లితెర అటు వెండితెరతో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా హాట్ హాట్ ఫొటో షూట్స్ త
రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయారు. వారిపై పై ఇంధన ధరలు మరింత భారం మోపుతున్నాయి. నెల రోజులుగా బ్రేకులు లేకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. మే నెలలో 15 సార్లు రే
కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొం
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్ మెడికల్ కాలేజీ, అలీగఢ్
మనుషుల్లో మానవత్వం కనుమరుగు అవుతోంది. బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. కోడలికి కరోనా అంటించడమే కాదు.. ఇంటి నుంచి బయటకు గెంటే
చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.
వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారి నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ ప్లాన్ వేసింది. వ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది. టీకా వేయించుకోవడ
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచాయి. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్పై రూ.3.61, డీజిల్పై రూ.4.11 చొప్పున పెరిగిం�
రాజస్తాన్ లో ఘోరం జరిగింది. డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే డాక్టర్ దంపతులను దుండగుడు కాల్చి చంపారు. భరత్పూర్ కి చెందిన సుదీప్ గుప్తా డాక్టర్. ఆయన భార్య సీమా గుప్తా కూడా డాక్టరే. శుక్రవారం(మే 28,2021) మధ�
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయ�
ఏపీ రాజకీయాలపైనే చంద్రబాబు పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో 10 రెట్లు ఎక్కువ ఇబ్బందిపడక తప్పదని హెచ్చరించారు.
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు శుక్రవారం(మే 28,2021) ఓ చిత్రమైన విజ్ఞప్తి వచ్చింది. బిర్యానీలో మసాలా రాలేదంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో కేటీఆర్ అవాక్కయ్యారు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా, ఉరి వేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్�