Home » Author »naveen
లాక్ డౌన్ నిబంధనల పేరుతో పలువురు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. రూల్స్ పేరుతో కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో బయట కనిపించిన వారి పట్ల పోలీసులు దురుసుగా
మన దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభించే చాన్సుందా? నవంబర్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందా? అంటే, అవుననే అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.
Lockdown Violation Cases : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఆ సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలి. ఉదయం 10 నుంచి తర్వాత
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కాల్ సెంటర్ ఉద్యోగినులే వారి టార్గెట్. వారికి గాలం వేస్తారు. మాయ మాటలు చెబుతారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా మలుచుకుంటారు. ఉపాధి కల్పిస్తామని ఆశ పెడతారు. వారి మాటలు నిజమని నమ్మారో ఇక అంత�
దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి లైట్ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా మహమ్మారి విలయంతో విలవిలాడిన భారత్ కు ఇది ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.
హైదరాబాద్ మల్కాజిగిరి పీవీఎన్ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి విజయ్కుమార్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. విజయ్ మర్డర్ కు కారణం ఏంటో తెలిసి పోలీసులు విస్తుపోయారు.
జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది.
కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి ను�
కరోనాకు దేశంలో మరో కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. వైరస్ చికిత్సకు మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్ టెయిల్ విధానాన్ని ఏఐజీ, యశోద ఆసుపత్రుల్లో రోగులకు అందించారు. కరోనాపై ఇది అద్భుతంగా పని చేస్తుందని ఏఐజీ(ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యా�
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి జాక్ పాట్ తగిలింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయి�
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.
కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని భారత పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అదనపు మనీ ప్రింట్ చేయాలన్నారు. కరోనాతో ఆర్థి
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
వాహనదారులకు ఇది శుభవార్తే. టోల్బూత్ల దగ్గర వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి టోల్ బూత్ దగ్గర 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే ఇక టోల్ చెల్లించ
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు.
తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తె�
కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
మాయదారి కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసింది. కరోనా మహమ్మారి అంతులేని విషాదాలు నింపుతోంది. కరోనా నుంచి కోలుకున్నా ఆ తర్వాత తలెత్తుతున్న ఇన్ ఫెక్షన్లు మరిన్ని సమస్యలు త�