Home » Author »naveen
ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చ�
మనిషిలో మానవత్వం కనుమరుగు అవుతోంది. పాపం, జాలి, దయ అనేవి కనిపించడం లేదు. చావు బతుకుల్లోనూ కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి కళ్ల ముందు తీవ్ర గాయాలతో పడి ఉన్నా, ప్రాణాపాయంలో ఉన్నా కాపాడేందుకు ముందుకు రావడం లేదు. పైగా, ఫొటోలు తీసి పైశాచి�
అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి యత్నిస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన 90శాతం పత్రాలు అందజేసింది. జూన్ నాటికి మిగిలిన పత్రాలు సమర్పిస్తామంది. దీ�
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
అరుదైన వ్యాధిగా పరిగణించే బ్లాక్ ఫంగస్ దేశంలో చెలరేగిపోవడానికి కారణం ఇండస్ట్రియల్ ఆక్సిజనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన
హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైనది వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఎంజీఎంలో మెడికల్ స్కామ్ కలకలం రేపింది. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించా�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని రామాపురంలో దారుణం చోటు చేసుకుంది. సొంత వదిననే మరిది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.
Sonu Sood : కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడిలా మారాడు నేషన్ రియల్ హీరో సోనూసూద్. గతేడాది లాక్డౌన్ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. అడిగిన వారందరికి సాయం చేస్తున్నాడు. బెడ్లు, ఆక్సిజన్, మందులు.. ఇలా ఏది అడిగినా వెంట�
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వ
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే టీకా వ
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. వర్మ సోదరుడు సోమశేఖర్ ఆదివారం(మే 23,2021) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విష
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.
కరోనా నుంచి కోలుకున్నా బాధితులకు ఆనందం దక్కడం లేదు. ఇతర ఆరోగ్య సమస్యలు వారి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కొవిడ్ బాధితుల్లో మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఇటీవల కరోనా రోగుల్లో మరో కొత్త మ�
సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవ�
కరోనా కష్టకాలంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు. ఆకలితో బాధపడుతున్న వారి కడుపు నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వాహాకులు కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. కరోన�