Home » Author »naveen
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. మరోసారి రాష్ట్రంలో వందకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91వేల 629 నమూనాలను పరీక్షించగా.. 18వేల 767 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా
తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. మరి ఈ మమహ్మరిని ఖ�
కరోనా నుంచి కోలుకున్నామన్న సంతోషం లేదు. అసలు కోవిడే సోకలేదన్న ఆనందం అంతకన్నా ఉండటం లేదు. కొత్తగా పడగవిప్పిన ఫంగస్ లు జనాలను జంకేలా చేస్తున్నాయి. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంటే, కరోనా సోకని వారినీ భయపెడుతోంది వైట్ ఫంగస�
రోజులు మారాయి. అమ్మాయిలు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. బైకులే కాదు కార్లు కూడా అవలీలగా నడుపుతున్నారు. కొందరు అమ్మాయిలు పెద్ద పెద్ద వాహనాలను సైతం సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తున్నారు. అయితే మన దేశంలో ట్రక్కులు, బస్సులు లాంటి హెవీ కమర్షియల్ వ�
బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన పని తెలిసి అంతా విస్తుపోతున్నారు. భూమ్మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని వండర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..? తనకు ఇష్టమైన ఓ స్వీట్ కోసం ఏకంగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేంది
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ నిర్ణయమని, వ్యాక్సిన్ కొరత వల్ల ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికే ప్ర
ఒక కార్పొరేట్ కంపెనీ దివాలా తీస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిల పరిస్థితి ఏంటి? ఆ రుణాలను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా? కార్పొరేట్ బకాయిదారులకు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నవారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేసింది �
దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. బ్లాక్ ఫంగస్
ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేస�
హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను అనుమతించిన పోలీసులు.. సడెన్ గా.. వాటికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల తర్వాట రోడ్లపై తిరుగుతున్న ఫుడ్ డెలివ
ఇప్పుడు కీర్తి సురేష్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే, కీర్తి వాటిని కొట్టిపారేస్తూ వస్తూనే ఉంది. తాజాగా మరో ప్రచారం మొదలైంది. కీర్తి వివాహానికి రెడీ అయిందని, చెన్
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో నెలకొన్న పరిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని చెబుతూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నా�
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైంది. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది కరోనా. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఉపాధి లేక బతికే దారి తెలీక అనేకమంది ఉసురు తీసుకుంటున్నారు. ఇలా ఎందరో జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపింది కరోనా.
ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్�
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది కేంద్రం. ఇటువంటి