Home » Author »naveen
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాయదారి కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. పలు దేశాల్లో వైరస్ అదుపులోకి వస్తుండగా మరికొన్ని దేశాల్లో మాత్రం కొత్తగా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా జపాన్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంద�
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణపై డీఎంఈ రమేష్ రెడ్డితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. యాస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా... మళ్లీ వాతావరణం వేడెక్కింది. వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో మలుపులు తిరుగుతున్నాయి. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటలకు ఆహ్వానం అందినట్లు
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సూచ�
పౌష్టికాహారం వినియోగాన్ని పెంచేలా ప్రతి ఊరిలో ఓ పౌష్టికాహార నిపుణురాలిని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు పౌష్టికాహారంపై పూర
కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశానికి కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. దేశంలో కరోనా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా.. 4వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం(మే 26,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వి�
సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొంతమంది పోకిరీలు తన ఫొటోలను డేటింగ్ యాప్ లో పెట్టారని ఆన్ లైన్ లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది గీతాంజలి. డేటింగ్
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
అతను చదివింది మాస్టర్ అఫ్ కంప్యూటర్ సైన్స్. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం. అయితే, తాను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేక పోయింది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆ రంగంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. తనకెంతో �
తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
సీబీఐ కొత్త డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం (డీవోపీటీ) మంగళవారం(మే 25,2021) ఉత్తర్వులు జారీ చేసింది. సుబోధ్కుమార్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐ
కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు సైతం మూసివేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈ-పాస్ తప్పనిసరి చేశారు పోలీసు�
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను హైదరాబాద్ పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బేఖాతరు చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. తాజాగా వాహనదారులకు మరో వార్నింగ్ ఇచ�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పుడు జియో కస్టమర్ల మీద పడ్డారు. జియో లక్కీ లాటరీ పేరుతో అమాయకులను దగా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్
మొబైల్ ఫోన్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్కు లేదా ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారాలంటే ఇకపై సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం ఓ ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) ద్వారా మార్చుకోవచ్చు.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్
కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 2లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రి�
రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు లాక్డౌన్ కాలాన్ని చక్కగా వినియోగించుకోబోతోంది. లాక్డౌన్ వల్ల పర్యాటక కేంద్రాలు మూతపడిన దృష్ట్యా ఈ సమయంలో వాటిని మరింత ఆక�
ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే వారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చ�