Home » Author »naveen
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ తో వెంటనే లింక్ చేసుకోవాలంది. ఇందుకోసం జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. లింక్ చేయని వారు ఈ నెలాఖరులోగా తప్పకుండా
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనన�
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చ�
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇస్తుంది. వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతుల కోసం ఈ ఆర్థికసాయం ఇస్తో�
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలూ సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో
ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ తోడైంది. బ్లాక్ ఫంగస్ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా సోకకపోయినా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వైనం కలవరానికి గురి చేస్తోంది. ర�
దేశంలో కొవిడ్ టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రెండు టీకాలను కలిపిగా పరీక్షించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒకే మోతాదు ప్రభావాన్ని పరీక్షించేందుకు కూడా కేంద్రం సిద్ధమవ
ఈ ఏడాది వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైనా సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
కరోనా విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు గురించి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం
ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు, తమకు ఇన్ సెంటివ్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు కూడా ఇన్ సెంటివ్స్ ఇవ్వాలని నోటీసులో ప్రస�
డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్గా గుర్తించ�
అధిక ఫీజులతో కరోనా రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి కొరడా ఝళిపించింది. తాజాగా మరో 6 ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది.
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆంక్షలు ఫలితాలను ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి.
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింద�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేసిన ఎస్వీ ప్రసాద్.. 1975 ఐఏఎస్ బ్యాచ
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి.
దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్