Home » Author »naveen
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్ఛేంజ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కావాలంటే తన ఉద్యోగులు పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రకటించింది.
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ను సీబీఐ అధికారులు విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే.. ఇలా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు.
దేశంలోనే అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ జీరోధాకి సీమా పాటిల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె వార్షిక జీతం దాదాపు రూ.100 కోట్లు. అరకోటి
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.
జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జూరాలకు వరద నీరు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది.
కరోనా వేళ ఏ వాహనంలో జర్నీ చేస్తే వైరస్ ముప్పు అధికంగా ఉంటుందో.. యూఎస్ జాన్ హాప్ కిన్స్ వర్సిటీకి చెందిన బ్లూమ్ బర్గ్ పరిశోధకులు వెల్లడించారు.
తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
’జగనన్న విద్యా కానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఇస్తున�
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు.
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 10,2021) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి అమిత్షాను కలవనున్నారు. రాష్ట్రానికి
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.
రాజస్థాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.