Home » Author »naveen
హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. మంత్రి పువ్వాడ కుమారుడు పువ్వాడ నయన్..
దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? వచ్చే నెలలోనే మూడో వేవ్ ప్రారంభం కానుందా? అంటే అవుననే అంటోంది ఎస్బీఐ.
Old 5 Rupees Note : ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పెద్దలు. పాతబడే కొద్దీ కొన్నింటికి విలువ పెరుగుతుంది. పాత నాణెలు, కరెన్సీ నోట్లు ఈ కోవలోకే వస్తాయి. కొన్ని పాత కాయిన్లు, నోట్లకు ఆన్ లైన్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నాణెలు, నోట్లు… వేలు, లక్షలు పలుకుతున్నాయ
ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ కోవకే వస్తారు తమిళనాడుకి చెందిన కేఫ్ ఓనర్ రాధికా శాస్త్రి. ఆమె తన గొప్ప మనసు చాటుకున్నారు.
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి లక్ తగిలిందంటే చాలు జీవితమే మారిపోతుంది. నిరుపేద కూడా రాత్రికి రాత్రే సంపన్నుడు అయిపోతాడు. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ కి జాక్ పాట్ తగిలింది.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం(జూలై 6,2021) అక్కడక్కడ భారీవర్షాలు కురవచ్చని...
Unvaccinated Deaths : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అన్ని దేశాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. తమ ప్రజలకు టీకాలు ఇస్తున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో టీకాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ కరోనా మరణాలు మాత్రం ఆగడ
AP Online Classes : ఏపీలో తరగతుల ప్రారంభ తేదీపై క్లారిటీ వచ్చింది. జూలై 15 నుంచి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. దూరదర్శన్, రే�
కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ, మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్సీఎల్) వివిధ ట్రేడుల్లో 1500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం(జూలై 5,2021) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు తెలిపారు.
ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో దాడులు చేసే వాళ్లు హిందుత్వ వ్యతిరేకులని అన్నారు.
యాండ్రాయిడ్ యూజర్లను గూగుల్ అలర్ట్ చేసింది. సైబర్ భద్రత దృష్ట్యా 9 యాప్ లను గూగుల్ బ్యాన్ చేసింది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ లో ఆ యాప్స్ కానీ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది.
పెళ్లి చీరలోనే వధువును వరుడు ఎత్తుకెళ్లిన ఘటన బీహార్లోని కిషన్ గంజ్లో చోటు చేసుకుంది. ఆ వరుడు చేసిన పని వైరల్ గా మారింది. అతను అలా ఎందుకు చేశాడో తెలిశాక..
తన భార్యకు ఖరీదైన చీరని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్న ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఖరీదైన చీరని చోరీ అయితే చేసాడు కానీ, అడ్డంగా దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు.
CM KCR Nursing Students : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫస్టియర్ వారికి ప్రస్తుతం రూ.1500 లు ఇస్తారు. ఇకపై రూ.5వేలు ఇవ్వనున్నారు. సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1700 ఇస్తున్నారు. ఇకపై �
చేనేత కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతుబీమా తరహాలో త్వరలో చేనేత కార్మికులకూ ఓ పథకం తీసుకొస్తామని ప్రకటించారు.
తెలంగాణలో తీగ లాగితే కర్నాటకలో డొంక కదులుతోంది. రాష్ట్రంలో తరుచూ పట్టుబడుతున్న గుట్కా దందాలో కర్నాటక బీజేపీ సీనియర్ నాయకుడు శైలేంద్ర హస్తం ఉన్నట్లు తెలిసింది.
CM KCR : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంతమంది అన్నారని.. కానీ, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యే పనేనా
రైతే రాజు అంటారు. దేశానికి వెన్నుముక అని చెబుతారు. ఇంతమందికి కడుపు నిండా ఆహారం దొరుకుతోంది అంటే, ఆకలి తీరుతోంది అంటే దానికి కారణం అన్నదాతే. అలాంటి రైతుకి ఏం చేసినా తక్కువే.