Home » Author »naveen
రోడ్డు ప్రమాదంలో తమిళ్ బిగ్బాస్ ఫేమ్, నటి యాషికా ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మామల్లపురం సమీపంలో కారు ప్రమాదం జరిగింది.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ప్రభుత్వం రెడీ అయ్యింది. 3వేల 393 మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది అప్పు కాదని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కలెక్టర్లకు మరో అధికారం ఇచ్చింది. ఇక నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కింది స్థాయిలో ఖాళీగా ఉన్న
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల బోణీ చేసిన మణిపూర్ మణిపూస మీరాబాయి చానుపై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశ ప్రధాని మోదీ సైతం చానుని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ చానుకి భారీ నజరానా ప్రకటించారు.
పోర్న్ చిత్రాలు తీస్తున్న కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా, ఈ వ్యవహారంలో సి�
కోల్ కతాలో ఆసక్తికర ఘటన జరిగింది. దత్తా, అవిషేక్ అనే ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారిని పోలీసులు తిప్పి పంపారు.
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
ఆన్ లైన్ క్లాసుల కోసం అని మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనిచ్చారా? పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.
ప్రోటోకాల్ పేరుతో హైదరాబాద్ మాసబ్ ట్యాంకులో పోలీసులు ప్రాణాపాయ స్థితిలో రోగిని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ ను అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అంబులెన్స్ కు దారివ్వాలని అంబులెన్స్ సిబ్బంది బతిమిలాడ�
CM KCR Audio : హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్లో ప్రస్తావించారు. అన్ని గ్రామాలకు ద�
ఐసీఎస్ఈ(ICSE) పదో తరగతి, ఐఎస్సీ(ISC) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా..
వివాహేతర సంబంధాలు మంచివి కాదని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. పెళ్లయిన తర్వాత కూడా కొందరు పెడదోవ పడుతున్నారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో..
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్ర�
కరోనా సోకి ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్న భర్త(32) వీర్యం తనకు ఇప్పించాలని భార్య కోర్టుకి ఎక్కిన సంగతి తెలిసిందే. భార్య వినతికి కోర్టు ఓకే చెప్పడం, కోర్టు అనుమతితో ఆసుపత్రి సిబ్బంది ఆ వ్యక్తి నుంచి వీర్యం సేకరించడం జరిగాయి. అయితే, ఆ తర్వాత కొన్�
భారీ వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రాయగఢ్ జిల్లా మహద్ తలై గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని
వరకట్నంగా ఎవరైనా డబ్బు, పొలం, బంగ్లా, బంగారం, ఖరీదైన కార్లు అడుగుతారు. అందులో వింతేమీ లేదు. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ఓ కుటుంబం వెరైటీ వరకట్నం అడిగి అడ్డంగా బుక్కైంది. జైలు పాలైంది.
చైనాలోని టిబెట్ పర్వత ప్రాంతంలో 15వేళ ఏళ్ల నాటి వైరస్ లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి మంచులో గడ్డకట్టి ఉన్నాయని తెలిపారు.