Home » Author »naveen
thats-not-a-dog-thats-a-giraffe
మీరు అంతరిక్షంలో షికారు చేయాలని అనుకుంటున్నారా? స్పేస్ అందాలు చూసి ఆనందించాలని అనుకుంటున్నారా? త్వరలోనే మీ కోరిక నెరవేరనుంది. అయితే ఇందుకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.93లక్షలు మాత్రమే.
మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు..
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అసలు నాణేలు, నోట్లపై వైరస్ ఎంతకాలం బతుకుతుంది? ఈ సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తన భర్త తాగుబోతు అనో, తిరుగుబోతో అనో, సోమరిపోతో అనో బాధపడే భార్యల గురించి విన్నాము, చూశాము. కానీ ఆమె భర్త మాత్రం అదో టైపు. ఆమెకి విచిత్రమైన సమస్య ఎదురైంది. అదేంటంటే...
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో నైట్ కర్ఫ్యూ నిబంధనలను మరో 15 రోజులు అంటే ఆగస్టు 14వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం.. మాస్క్ ధారణ విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.
మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వెర్షన్ కలిగి ఉన్నారా? అయితే మీకో అలర్ట్. ఇకపై మీ ఫోన్ లో జీమెయిల్, యూట్యాబ్..
రెడ్ మీ బుక్ సిరీస్ భారత్ లో మరికొన్ని రోజుల్లో అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే రెడ్ మీ బుక్ 15 ధర, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ తెచ్చింది. జియో ఫోన్ యూజర్ల కోసం అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. జియో ఫోన్ అన్ని ప్లాన్లకు బయ్ వన్ గెట్ వన్
రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది. ఈ మేరకు
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.
ఆగస్టు 1 వచ్చేస్తోంది. కొత్త నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆగస్ట్ 1 రావడంతోపాటు కొత్త రూల్స్ కూడా తెస్తోంది. ఒకటో తేదీ నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కువగా భారం పడనుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల అధికారులు నిర్ధయగా వ్యవహరించారు. ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను
అమెరికాలో దారుణం జరిగింది. ఓ మహిళ అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను సూట్ కేసులో కుక్కింది. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏడాది పాటు చక్కర్లు కొట్టింది. చివరికి
టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. 8వ రోజున టీమిండియాకు సెకండ్ మెడల్ ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బోర్గో హైన్
టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ చేరిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. సెమీ ఫైనల్ చేరిన లవ్లీనా దేశానికి మరో పతకం అందించడం ఖాయమైపోయింది.
ఏపీలో 108 కాల్ సెంటర్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. సాంకేతిక కారణాలతో
చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఇందుకోసం
కరోనా కొత్త రకం డెల్టా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు డెల్టా వేరియంట్ పాకింది. ఈ కారణంగా మళ్లీ కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని ద�
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈరోజు ఉదయం నుంచి టీకా కేంద్రం జనం కిక్కిరిసిపోయారు. వ్యాక్సినేషన్ కోసం జనం ఎగబడ్డారు. ఒకేసారి గేట్లను ఓపెన్ చేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాటకు దార�