Home » Author »Naga Srinivasa Rao Poduri
రన్ మెషీన్ గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న కింగ్ కోహ్లికి రికార్డులు కొత్తేమీకాదు. కానీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేయగానే కోహ్లి బాగా ఎమోషన్ అయ్యాడు.
రసవత్తరంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది.
పూణె వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
14 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన IT ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
కర్ణాటక గెలుపుతో ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.
ఇప్పుడు హెచ్సీఏ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత అండదండలున్నాయి.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
తెలంగాణ బీజేపీ ప్రయోగాలకు సిద్ధమవుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే ప్రణాళికకు పదునెక్కిస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని ముఖ్యనేతలంతా అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీలు పడుతుండే.. బీజేపీలో మాత్రం సీనియర్లను పోటీ చేయాలని ఒత్తిడి చేయాల్సి వస్తోంది.
హైదరాబాద్కు దేశీయ మాల్స్తో పాటు అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ క్యూ కట్టాయి. దీంతో విశ్వనగరంలో రిటైల్ మార్కెట్ స్పేస్కు భారీ డిమాండ్ ఏర్పడింది.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కేసీఆర్ రాకతో రూట్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మొన్నఇంగ్లాండ్ జట్టును అఫ్గానిస్థాన్ ఓడించగా తాజాగా దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తు చేసింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడంలేదు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయటమే కాకుండా మ్యానిఫెస్టో కూడా విడుదల చేసేసింది.
వారిద్దరి గెలుపు బాధ్యతలను కవితకు అప్పగించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిక కవిత.. వారిద్దరి గెలుపు బాధ్యతలను భుజస్కందాలపై వేసుకున్నారు.
కాంగ్రెస్ తొలిజాబితా పరిశీలిస్తే.. ఎంపిక ప్రక్రియ అంతా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే అభిప్రాయం కలుగుతోందంటున్నారు చాలామంది కాంగ్రెస్ నేతలు.
భారతీయుల్లో మెజార్టీ ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని నరెడ్కో-హైజింగ్ డాట్కామ్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఎన్నికలు ముగిశాకే ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదనే యోచనలో ఉన్నారు బయ్యర్స్. ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఇంటి ధరలు, ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది.