Home » Author »Naga Srinivasa Rao Poduri
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తన రెండో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ ను 137 పరుగుల తేడాతో ఓడించింది.
షెడ్యూల్ వెలువడ్డా పొత్తులపై ఇంకా క్లారిటీ లేక కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా? రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వామపక్షాలకు ఎందుకీ పరిస్థితి?
హోమ్ లోన్ ఇన్సూరెన్స్తో పాటు ఇంటికి ప్రతి ఒక్కరు బీమా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణ బీమాతో పాటు ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి? ఎన్ని రకాలు ఉన్నాయి?
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీపై ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తాజాగా విడుదల చేసిన 4వ జాబితాలో ఆయన పేరు ఉంది.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ.. ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తెలంగాణ ప్రజలు తమను ఆదరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ.. సరికొత్త లెక్కలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది అంటూ ప్రచారం మొదలుపెట్టింది కమలం పార్టీ.
షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా.
మొదటిసారి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే వారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి ఆదివారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.
పార్టీలు ఇచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సీఈసీ కోట్ చేసిందంటనే ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శనివారం ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జిలు ఈ పని సక్రమంగానే చేస్తున్నారా? అంటే నో.. నో.. అనే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సిన అధిష్టానం దూతలు అసలు ఏం చేస్తున్నారు?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాక్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది.
మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాలకుర్తిలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఓ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎర్రబెల్లితో సమరానికి రెడీ చేస్తున్నారు.
ఆసియా క్రీడల్లో టీమిండియా పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.
ఎమ్మెల్యే రాజయ్యకు.. ఎంపీ దయాకర్కు లింకేమిటి? అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ స్టేషన్ ఘన్పూర్ రాజకీయానికి.. వరంగల్ ఎంపీ సీటుకు మధ్య ఫెవికాల్ బంధం ఒకటి అల్లుకుంది.
నాసా.. 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం ఇళ్లు నిర్మించే ప్రణాళిక రూపొందించింది. త్రీడీ ఇళ్ల నిర్మాణాల కోసం ఏర్పాట్ల బాధ్యతలను పలు కంపెనీలకు అప్పగించింది నాసా.